ప్రధాన మంత్రి కార్యాలయం
‘జెఎన్పిఎ’ చరిత్రలో తొలిసారి 6 మిలియన్ ‘టిఇయు’ల సరకు రవాణా స్థాయిని అధిగమించడంపై ప్రధానమంత్రి హర్షం
प्रविष्टि तिथि:
01 APR 2023 9:15AM by PIB Hyderabad
జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ (జెఎన్పిఎ) చరిత్రలో తొలిసారిగా మార్చి 30నాటికి 6 మిలియన్ ‘టిఇయు’ల సరుకు రవాణా సామర్థ్య స్థాయిని అధిగమించడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.
ఈ అంశంపై ‘జెఎన్పిఎ' అధికారిక ట్వీట్కు స్పందనగా పంపిన సందేశంలో:
“భారతదేశంలోని కీలక ఓడరేవులలో ఒకటి గుర్తించదగిన స్థాయిలో సాధించిన ఘనత నాకెంతో సంతోషం కలిగిస్తోంది” అని ప్రధాని పేర్కొన్నారు.
****
DS/ST
(रिलीज़ आईडी: 1912842)
आगंतुक पटल : 177
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam