ప్రధాన మంత్రి కార్యాలయం
వేరే దేశం నుండి ఇక్కడ కు తీసుకువచ్చిన చీతాల లో ఒక చీతా కు నాలుగు పిల్ల చీతా లు పుట్టినందుకుసంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
29 MAR 2023 4:13PM by PIB Hyderabad
భారతదేశం లోకి 2022 సెప్టెంబర్ 17న తీసుకు వచ్చిన చీతాల లో ఒక చీతా కు నాలుగు పిల్ల చీతా లు పుట్టినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
పర్యావరణం, అడవులు & జలవాయు పరివర్తన శాఖ కేంద్ర మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ ట్వీట్ ను ప్రధాన మంత్రి శేర్ చేస్తూ -
‘‘అపురూపమైనటువంటి కబురు!’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
***
DS/TS
(रिलीज़ आईडी: 1911927)
आगंतुक पटल : 169
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam