ప్రధాన మంత్రి కార్యాలయం

మహిళ ల బాక్సింగ్ ప్రపంచ చాంపియన్ శిప్స్ లో బంగారు పతకాన్ని గెలిచినందుకు నీతు ఘన్ ఘాస్ గారి కి అభినందనలను తెలియజేసిన ప్రధాన మంత్రి 

Posted On: 25 MAR 2023 10:36PM by PIB Hyderabad

మహిళ ల బాక్సింగ్ ప్రపంచ చాంపియన్ శిప్స్ లో నీతు ఘన్ ఘాస్ గారు బంగారు పతకాన్ని గెలిచినందుకు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నీతు ఘన్ ఘాస్ గారి కి అభినందనల ను తెలియజేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

 

‘‘మహిళ ల బాక్సింగ్ ప్రపంచ చాంపియన్ శిప్స్ లో ప్రతిష్టాత్మకమైనటువంటి బంగారు పతకాన్ని గెలిచిన సందర్భం లో @NituGhanghas333 కు ఇవే అభినందన లు. ఆమె యొక్క ఈ ప్రశంసాయోగ్యమైన కార్యసాధన ను చూసుకొని భారతదేశం ఉప్పొంగిపోతోంది.’’ అని పేర్కొన్నారు.

 

 



(Release ID: 1911812) Visitor Counter : 86