ప్రధాన మంత్రి కార్యాలయం
మలావి, మొజాంబిక్, మడగాస్కర్ లలో ఫ్రెడ్డీ తుపానులో ప్రాణనష్టం పట్ల ప్రధానమంత్రి సానుభూతి
Posted On:
15 MAR 2023 6:32PM by PIB Hyderabad
మలావి, మొజాంబిక్, మడగాస్కర్ లలో ఫ్రెడ్డీ తుపానులో ఏర్పడిన ప్రాణనష్టం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సానుభూతి తెలిపారు.
‘‘మలావి, మొజాంబిక్, మడగాస్కర్ లలో ఫ్రెడ్డీ తుపాను బీభత్సం అత్యంత విచారకరం. అధ్యక్షుడు@ లాజరస్ చక్వేరా, అధ్యక్షుడు ఫిలిప్ న్యూసి, అధ్యక్షుడు@ఎస్ఇ_రాజోలినా, తుపాను బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి. ఈ కష్టకాలంలోభారతదేశం మీకు అండగా ఉంటుంది’’ అని ట్వీట్ చేశారు.
***
DS/SH
(Release ID: 1907445)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam