ప్రధాన మంత్రి కార్యాలయం

చలనచిత్ర రంగ ప్రముఖుడు శ్రీ సతీశ్ కౌశిక్ కన్నుమూత పట్ల సంతాపాన్నితెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 09 MAR 2023 12:46PM by PIB Hyderabad

చలనచిత్ర రంగ ప్రముఖుడు శ్రీ సతీశ్ కౌశిక్ కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘చలనచిత్ర రంగ ప్రముఖుడు శ్రీ సతీశ్ కౌశిక్ గారి అకాలిక మరణం సంగతి తెలిసి బాధపడ్డాను. ఆయన తన అద్భుతమైనటువంటి నటన తో మరియు దర్శకత్వం తో ప్రజల మనస్సుల ను గెలుచుకొన్న ఒక సృజనశీలి మరియు ప్రతిభాశాలి వ్యక్తి. ఆయన యొక్క సినిమా లు ప్రేక్షకవర్గాల కు వినోదాన్ని అందిస్తూనే ఉంటాయి. ఆయన కుటుంబాని కి మరియు ఆయన ను అభిమానించే వారి కి ఇదే సంతాపం. ఓమ్ శాంతి.’’ అని పేర్కొన్నారు.

 

 

***

DS/TS



(Release ID: 1905250) Visitor Counter : 119