ప్రధాన మంత్రి కార్యాలయం
భారతదేశం పూర్వ ప్రధాన న్యాయమూర్తి శ్రీ ఎ.ఎమ్. అహ్మదీ కన్నుమూత పట్ల సంతాపాన్ని తెలిపిన ప్రధాన మంత్రి
Posted On:
03 MAR 2023 6:12PM by PIB Hyderabad
భారతదేశం పూర్వ ప్రధాన న్యాయమూర్తి శ్రీ ఎ.ఎమ్. అహ్మదీ కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘భారతదేశం పూర్వ ప్రధాన న్యాయమూర్తి శ్రీ ఎ.ఎమ్. అహ్మదీ గారు ఈ లోకాన్ని వీడి వెళ్లారన్న సంగతి తెలిసి బాధపడ్డాను. ఒక న్యాయవాది గా మరియు ఒక న్యాయమూర్తి గా ఆయనది ఓ విశిష్టమైనటువంటి కెరియర్. మన న్యాయ యంత్రాంగాన్ని మరింత అధిక ప్రభావశీలమైంది గా తీర్చిదిద్దే దిశ లో గుర్తుంచుకోదగ్గ తోడ్పాటు ను ఆయన అందించారు. ఆయన కుటుంబానికి ఇదే సంతాపం. ఆయన ఆత్మ కు శాంతి లభించు గాక.’’ అని పేర్కొన్నారు.
***
DS/TS
(Release ID: 1903990)
Visitor Counter : 160
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam