ప్రధాన మంత్రి కార్యాలయం
నైజీరియా లో అధ్యక్ష ఎన్నికల లో గెలిచినందుకు శ్రీ బోలా అహమద్ టినుబూ కు అభినందనల ను తెలియ జేసిన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
03 MAR 2023 3:32PM by PIB Hyderabad
నైజీరియా లో అధ్యక్ష ఎన్నికల లో గెలుపు ను సాధించినందుకు శ్రీ బోలా అహమద్ టినుబూ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘అధ్యక్ష ఎన్నికల లో గెలుపు ను సాధించినందుకు శ్రీ బోలా అహమద్ టినుబూ ను నేను అభినందిస్తున్నాను. భారతదేశం-నైజీరియా ద్వైపాక్షిక సంబంధాల ను మీ నాయకత్వం లో మరింత గా బలపరచాలని ఆశపడుతున్నాను.’’ అని పేర్కొన్నారు.
***
DS/TS
(రిలీజ్ ఐడి: 1903942)
సందర్శకుల సూచీ సంఖ్య : : 200
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam