ప్రధాన మంత్రి కార్యాలయం
ముప్ఫయ్ బంజరు భూక్షేత్రాల ను సుందరమైనటువంటి ఇకో-టూరిజమ్ గమ్యం గా తీర్చిదిద్దడాన్నిప్రశంసించిన ప్రధాన మంత్రి
Posted On:
22 FEB 2023 12:46PM by PIB Hyderabad
మొత్తం 1610 హెక్టేర్ లలో విస్తరించిన 30 బంజరు భూక్షేత్రాల ను సుందరమైన ఇకో-టూరిజమ్ గమ్యం గా మలచిన కోల్ ఇండియా జట్టు ప్రయాసల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఈ పర్యటక కేంద్రాన్ని చూడడానికి కేవలం ప్రజలే కాక పక్షుల సమూహాలు కూడా వస్తున్నాయి.
రైలు మార్గాలు, బొగ్గు మరియు గనుల శాఖ సహాయ మంత్రి శ్రీ రావుసాహెబ్ పాటిల్ దానవే చేసిన అనేక ట్వీట్ లకు ప్రధాన మంత్రి ప్రత్యుత్తరాన్ని ఇస్తూ -
‘‘నిలకడతనం తో కూడినటువంటి వృద్ధి ని మరియు ఇకో-టూరిజమ్ ను వృద్ధి చెందింప చేయడం కోసం ఇది ఒక ప్రశంసనీయమైనటువంటి ప్రయాస గా ఉంది’.’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
*****
DS/ST
(Release ID: 1901375)
Read this release in:
Malayalam
,
Kannada
,
Odia
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil