ప్రధాన మంత్రి కార్యాలయం

గణతంత్ర వేడుకలకు విచ్చేసిన అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్-సిసికి ప్రధాని కృతజ్ఞతలు

Posted On: 26 JAN 2023 4:11PM by PIB Hyderabad

    ఏడాది గణతంత్ర వేడుకలకు విచ్చేసిన ఈజిప్టు అర‌బ్ రిప‌బ్లిక్ అధ్య‌క్షుడు అబ్దెల్ ఫ‌తాహ్ ఎల్-సిసికి ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ధ‌న్య‌వాదాలు తెలిపారు. భారత ఆహ్వానం మేరకు 74వ గణతంత్ర దినోత్సవానికి అధ్యక్షుడు సిసి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా పంపిన సందేశంలో:

“అధ్యక్షుడు అబ్దేల్ ఫతాహ్ ఎల్-సిసి ఈ ఏడాది గణతంత్ర వేడుకలకు హాజరై ఈ ఉత్సవాలకు మరింత ప్రత్యేకత తెచ్చిపెట్టినందుకు నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. @AlsisiOfficial అని ప్రధాని పేర్కొన్నారు.

***

DS/AK



(Release ID: 1893994) Visitor Counter : 169