ప్రధాన మంత్రి కార్యాలయం

ఎమ్పి శ్రీ సంతోఖ్ సింహ్ చౌధరి మరణం పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

Posted On: 14 JAN 2023 1:06PM by PIB Hyderabad

పార్లమెంట్ సభ్యుడు శ్రీ సంతోఖ్ సింహ్ చౌధరి మృతి పట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తీవ్ర దు:ఖాన్ని వ్యక్తం చేశారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘ఎమ్ పి శ్రీ సంతోఖ్ సింహ్ చౌధరి గారి మరణ వార్త విని దు:ఖించాను. పంజాబ్ ప్రజల కు సేవల ను అందించడం కోసం ఆయన చేసిన ప్రయాసల కు గాను ఆయన ను స్మరించుకోవడం జరుగుతుంది. ఆయన కుటుంబానికి మరియు ఆయన సమర్థకుల కు ఇదే సంతాపం. ఓమ్ శాంతి.’’ అని పేర్కొన్నారు.

 



(Release ID: 1891338) Visitor Counter : 120