ప్రధాన మంత్రి కార్యాలయం

‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం లో భాగంగా భారతీయ రైల్ వే కోచుల ను  ఉత్పత్తిచేస్తుండడాన్ని  ప్రశంసించిన ప్రధాన మంత్రి

Posted On: 10 JAN 2023 10:36PM by PIB Hyderabad

‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం లో భాగం గా భారతీయ రైల్ వే కోచుల ను ఉత్పత్తి చేస్తుండడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

రైల్ వే ల మంత్రిత్వ శాఖ చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి ప్రతిస్పందిస్తూ -

‘‘ఉత్తమమైనటువంటి ధోరణి, 130 కోట్ల మంది భారతీయుల శక్తి ని మరియు నైపుణ్యాల ను చాటిచెప్పడం తో పాటు గా ఆత్మనిర్భర్ గా నిలవాలన్న ఒక సంకల్పం కూడా ను.’’ అని పేర్కొన్నారు.

*****

DS/ST



(Release ID: 1890222) Visitor Counter : 145