ప్రధాన మంత్రి కార్యాలయం
శారద మఠం అధ్యక్షురాలు ప్రవ్రాజిక భక్తిప్రాణ మాతాజీ కన్నుమూత పట్ల శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
12 DEC 2022 11:38AM by PIB Hyderabad
శారద మఠం అధ్యక్షురాలు ప్రవ్రాజిక భక్తిప్రాణ మాతాజీ కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ఘటించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘ప్రవ్రాజిక భక్తిప్రాణ మాతాజీ కి నేను నా శ్రద్ధాంజిలి ని అర్పిస్తున్నాను. శ్రీ శారద మఠం మరియు రామకృష్ణ శారద మిశన్ మధ్యాల తో సమాజానికి సేవ చేయడం లో ఆమె యొక్క అలుపు ఎరుగనటువంటి ప్రయాసల ను ఎల్లప్పటికీ స్మరించుకోవడం జరుగుతూనే ఉంటుంది. మఠం సభ్యులు అందరికి మరియు శ్రద్ధాళువుల కు ఇదే నా వేదన ను వ్యక్తం చేస్తున్నాను. ఓమ్ శాంతి.’’ అని పేర్కొన్నారు.
***
DS/SH
(रिलीज़ आईडी: 1882751)
आगंतुक पटल : 174
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam