ప్రధాన మంత్రి కార్యాలయం

కాశీ తమిళ్ సంగమం పట్ల పౌరులవ్యాఖ్యల కు ప్రతిస్పందించిన ప్రధాన మంత్రి


కాశీ తమిళ్ సంగమం అనేది ఒకవినూత్నమైనటువంటి కార్యక్రమం గా ఉంది; అంతేకాక, ఇది సాంస్కృతిక ఆదాన ప్రదానాన్నిముందుకు తీసుకు పోతున్న భారతదేశం యొక్క సాంస్కృతిక వివిధత్వం తాలూకు మహోత్సవం గాకూడాను ఉంది: ప్రధాన మంత్రి

Posted On: 20 NOV 2022 9:56AM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిన్నటి రోజు న తాను ప్రారంభించినటువంటి కాశీ తమిళ్ సంగమం గురించిన పౌరుల వ్యాఖ్యల పై తాను ప్రతిస్పందించారు.  దేశం లో రెండు అత్యంత ముఖ్యమైనటువంటి మరియు ప్రాచీనమైనటువంటి విద్య కేంద్రాలైన తమిళ నాడు మరియు కాశీ ల మధ్య చిర కాలం గా ఉన్న సంబంధాల ను పున:పుష్టి ని సంతరించే మరియు వాటి ని పున:స్థాపించే ఈ యొక్క కార్యక్రమం పట్ల పౌరులు ఉత్సాహభరితం గా ప్రతిస్పందించారు.

 

కాశీ మరియు తమిళ నాడు ల ఘన వారసత్వం గురించి ప్రజలు వెలిబుచ్చిన అభిప్రాయాల ను ప్రధాన మంత్రి స్వీకరిస్తూ, తన ప్రతిస్పందన ను కూడా ఈ క్రింది విధం గా వ్యక్తం చేశారు.:

 

 

సంస్థ యొక్క స్వభావాన్ని ప్రజలు మెచ్చుకోవడం ..

 

 

మరియు తమిళ భాష ఇంకా తమిళ సంస్కృతి ల యొక్క గొప్పతనం మరియు ప్రపంచ లోకప్రియత్వం ..

 

 

****



(Release ID: 1877633) Visitor Counter : 105