ప్రధాన మంత్రి కార్యాలయం

అత్యంత వైభ‌వమైన దీపోత్స‌వాన్ని ప్రారంభించిన ప్ర‌ధాన‌మంత్రి

Posted On: 23 OCT 2022 8:00PM by PIB Hyderabad

“నేడు అయోధ్య భారదేశ సాంస్కృతిక పునరుజ్జీవంలో సువర్ణాధ్యాయానికి ప్రతీక‌”

“ఈ దీపాలు చిందిస్తున్న వెలుగులువాటి విన్యాసాలు భారదేశ మౌలిక మంత్రం త్యమేవ తేకి ప్రతిబింబం”

“దీపావళి జ్యోతులు భారదేశ ఆదర్శాలువిలువలుత్వానికి జీవ నిదర్శనం”

“అంధకారాన్ని తొలగించేందుకు వెలిగిస్తున్న దీపాలు అంకిత భావాన్ని సృష్టిస్తాయి”

దీపావళి ర్వదినాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి శ్రీ రేంద్ర మోదీ ఉత్తప్రదేశ్ లోని అయోధ్యలో అద్భుతమైన దీపోత్స వేడుకను ప్రారంభించారుయూ ది తీరంలో ఏర్పాటు చేసిన రామ్ కీ పైడి 3-డి హోలోగ్రాఫిక్ ప్రొజెక్షన్ మ్యాపింగ్ షోనుఅద్భుతమైన మ్యూజికల్ లేజర్ షోను కూడా ప్రధానమంత్రి వీక్షించారు.

 సందర్భంగా కార్యక్రమానికి హాజరైన వారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ రాముని కొనియాడారునేడు  దీప జ్యోతులతో అయోధ్య దివ్యత్వం సంతరించుకోవమే కాకుండా క్కని భావోద్వేగాలతో నిండిపోయిందన్నారు. “నేడు అయోధ్య భార సాంస్కృతిక పునరుజ్జీవంలో సువర్ణాధ్యాయాన్ని ప్రతిబింబిస్తోంది” అన్నారుతంలో రాజ్యాభిషేకానికి తాను చ్చినప్పుడు లో భావోద్వేగాలు చెలరేగాయని ప్రధానమంత్రి చెప్పారు. 14 సంవత్సరాల పాటు అజ్ఞాతంలో డిపి శ్రీరాముడు అయోధ్యకు తిరిగి చ్చినప్పుడు రం ఎంతగా అలంకరించి ఉంటుందో ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు. “నేడు  అమృతకాలంలో శ్రీరాముని ఆశీస్సులతో అయోధ్య దివ్యత్వంఅమత్వం నం వీక్షించలుగుతున్నాం” అన్నారు.

పండుగలువేడుకలు ప్ర సిద్ధమైన జీవనంలో భాగం అయిన సంస్కృతిసాంప్రదాయ వారసులం నం అని ఆయ చెప్పారు. “వాస్తవానికి విజయంఅబద్ధానికి అపయం ప్పన్న మానవాళి సందేశాన్ని జీవంగా నిలడంలో భారదేశానికి ఎవరూ సాటి రారు” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. “భారదేశ ఆదర్శాలువిలువలుత్వానికి జీవ క్తి  దీపావళి జ్యోతులు” అని చెబుతూ భారదేశం అనుసరించే మూలమంత్రం “త్యమేవ తే”కు జీవ ప్ర  దీపకాంతులుఅవి ప్రరింపచేసే వెలుగులు అన్నారు.

“సత్యమేవ తే నృతం త్యేన పంథా విటతో దేవనః” అన్న ఉపనిషత్ వాక్కులను ఉటంకిస్తూ ఎప్పుడైనా త్యానిదే విజయంఅసత్యానిది కాదు అని దాని అర్ధం అన్నారుఅలాగే “రామో రాజణి దా విజతే” అన్న ఋషి వాక్కును కూడా ఉటంకించారుఎల్లప్పుడూ రాముని త్ప్రర్తకే విజయం ప్పితే రావణుని దుష్ర్పర్తది కాదు అని దాని అర్ధంభౌతికంగా నం వెలిగించే  దీపాలు అందించే క్తి గురించి ప్రస్తావిస్తూ “దీపో జ్యోతి బ్రహ్మ దీపో జ్యోతి నార్దన” అనే ఋషి వాక్కులను కూడా ఉటంకించారు అధ్యాత్మిక దీపాలే భారదేశ పురోగతికిఅభ్యున్నతికి మార్గం చూపిస్తాయన్న  విశ్వాసాన్ని ఆయ పునరుద్ఘాటంచారు.

“జత్ ప్రకాశ్ ప్రకాశక్ రాం” అన్న గోస్వామి తులసీదాస్ వాక్కులను కూడా ప్రధానమంత్రి ప్రతీ ఒక్కరికీ గుర్తు చేస్తూ శ్రీరాముడే  ప్రపంచానికి దీపంయావత్‌ ప్రపంచానికి దీపజ్యోతి అని దాని అర్ధమని చెప్పారు. “జాలియాగుణం;  మానత్వంఆత్మ గౌరవం;  మానత్వంయాశీలత” అనే   దీపాలే బ్ కా సాత్ సందేశానికి దీపికలు అన్నారు.

చాలా సంవత్సరాల క్రితం తాను దీపాలపై గుజ‌రాతీలో రాసిన “దియా” వితలోని కొన్ని వాక్యాలను ప్రధానమంత్రి దివి వినిపించారుదీపం ఆశ‌-వేడి;  జ్వాల‌-విశ్రాంతి ఇస్తుంది అని  విత అర్ధని ఆయ వివరించారుప్రతీ ఒక్కరూ సూర్యుని ఆరాధించినప్పటికీ రాత్రివేళ చీకట్లలో కి తోడుగా ఉండేది దీపమే అన్నారుదీపం  కాంతులతో అంధకారాన్ని నిర్మూలించమే కాకుండా ప్ర సుల్లోకి అంకిత భావం తెస్తుందని ఆయ చెప్పారు.

నం స్వార్థానికి అతీతంగా ఎదిగినప్పుడు ర్వమ్మిళిత భావం అందులో జంగానే ఇమిడి ఉంటుందని ప్రధానమంత్రి నొక్కి చెప్పారుమన ఆలోచనలు సాకారం అయినప్పుడు  విజయం నా కోసం కాదుమానవాళి సంక్షేమం కోసం అనుకుంటాందీపం నుంచి దీపావళి అన్నదే భారదేశం సిద్ధాంతంఆలోచనా ధోరణిఆధ్యాత్మిక సంస్కృతి” అన్నారుభారదేశం ధ్య యుగంఆధునిక యుగాల్లోని అంధకార రిస్థితుల దుష్ప్రభావానికి లోనైనప్పటికీ దేశవాసులు ఎన్నడూ దీపాలు వెలిగించడం మానలేదువిశ్వాసాన్ని వీడలేదు అన్నారుఅదే స్ఫూర్తితో రోనా ష్టకాలంలో కూడా భారతీయుల్లో ప్రతీ ఒక్కరూ ఒక దీపం ట్టుకుని నిలడ్డారనిమ్మారికి వ్యతిరేకంగా భారదేశం సాగించిన పోరాటాన్ని ప్రపంచం వీక్షించిందని ఆయ గుర్తు చేశారు. “భారదేశం తంలో అంధకారం ఏర్పడిన ప్రతీ సందర్భంలోనూ  చీకట్ల నుంచి డిందిపురోగమించడంలో  క్తి అనే దీపాన్ని ప్రరింపచేసింది” అంటూ ప్రధానమంత్రి  ప్రసంగం ముగించారు.

పూర్వాప‌రాలు

ఇది ఆర‌వ దీపోత్స‌వంప్ర‌ధాన‌మంత్రి   వేడుక‌లో ప్ర‌త్య‌క్షంగా పాల్గొన‌డం ఇదే ప్ర‌థ‌మం కార్య‌క్ర‌మంలో భాగంగా 15 ల‌క్ష‌ల దీపాలు వెలిగించ‌డంతో పాటు వివిధ రాష్ర్టాల‌కు చెందిన విభిన్న నృత్య‌రీతులతో ఐదు యానిమేటెడ్ ర‌థాలు, 11 రామ్ లీలా ర‌థాలు కూడా ప్ర‌ద‌ర్శించారు



(Release ID: 1871763) Visitor Counter : 100