ప్రధాన మంత్రి కార్యాలయం
2022 సెప్టెంబర్, 25వ తేదీన ప్రసారమైన 'మన్-కీ-బాత్' ఆధారంగా నమో-యాప్ క్విజ్ లో పాల్గొనవలసిందిగా ప్రజలను కోరిన - ప్రధానమంత్రి
Posted On:
28 SEP 2022 8:53AM by PIB Hyderabad
2022 సెప్టెంబర్, 25వ తేదీన ప్రసారమైన 'మన్-కీ-బాత్' ఆధారంగా నమో యాప్ క్విజ్ లో పాల్గొనవలసిందిగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలను కోరారు. ఈ నెల మన్-కీ-బాత్ కార్యక్రమంలో వన్యప్రాణుల నుండి పర్యావరణం వరకు అదేవిధంగా సంస్కృతి నుండి భారతదేశం యొక్క గొప్ప చరిత్ర వరకు అంశాలను ప్రస్తావించినట్లు కూడా శ్రీ మోదీ చెప్పారు.
ఇదే విషయాన్ని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ద్వారా ట్వీట్ చేస్తూ, "ఇటీవలి #మన్-కీ-బాత్ కార్యక్రమంలో, వన్యప్రాణుల నుండి పర్యావరణం వరకు అదేవిధంగా సంస్కృతి నుండి భారతదేశం యొక్క గొప్ప చరిత్ర వరకు వివిధ అంశాలను ప్రస్తావించడం జరిగింది. నమో యాప్ లో ఒక ఆసక్తికరమైన క్విజ్ ఉంది, ఇందులో మీరందరూ పాల్గొనవలసిందిగా నేను కోరుతున్నాను." అని పేర్కొన్నారు.
*****
DS/ST
(Release ID: 1862866)
Read this release in:
Tamil
,
Assamese
,
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam