ప్రధాన మంత్రి కార్యాలయం

చెన్నైలో జ‌రిగిన 44వ‌ చెస్ ఒలింపియాడ్ లో కాంస్య ప‌త‌కం గెలుచుకున్న ఇండియా బి టీమ్ (పురుషులు), ఇండియా ఎ టీమ్ (మ‌హిళ‌లు) రెండింటినీ అభినందించిన ప్ర‌ధాన‌మంత్రి


44వ చెస్ ఒలింపియాడ్ కు ఆతిథ్యం ఇచ్చినందుకు త‌మిళ‌నాడు ప్ర‌భుత్వానికి, ప్ర‌జ‌ల‌కు ప్ర‌ధానమంత్రి ప్ర‌శంస‌లు

Posted On: 10 AUG 2022 8:12PM by PIB Hyderabad

చెన్నైలో రిగిన 44 చెస్ ఒలింపియాడ్ లో కాంస్య కం సాధించిన ఇండియా బి టీమ్ (పురుషులు), ఇండియా  టీమ్ (మహిళలురెండింటికీ ప్రధానమంత్రి శ్రీ రేంద్ర మోదీ అభినందలు తెలియచేశారు. 44 చెస్ ఒలింపియాడ్ కు ఆతిథ్యం  ఇచ్చినందుకుప్రపంచం యావత్తును ఆహ్వానించినందుకుఅసాధారమైన సంస్కృతిఆతిథ్య సేవలు ప్రర్శించినందుకు  మిళనాడు ప్రలనుప్రభుత్వాన్ని ప్రధానమంత్రి ప్రశంసించారు.

ప్రధానమంత్రి  దిగువ ట్వీట్ లు చేశారు :

“చెన్నైలో ఇప్పుడే ముగిసిన 44 చెస్ ఒలింపియాడ్లో భార టీమ్ లు ప్రోత్సాహమైన క్రీడాస్ఫూర్తిని  ప్రర్శించాయికాంస్య కం సాధించినందుకు ఇండియా బి టీమ్ (పురుషులు), ఇండియా  టీమ్ (హిళలురెండింటినీ నేను అభినందిస్తున్నానుదేశంలో చెస్ విష్యత్తుకు ఇది దోహడుతుంది”.

“దేశానికి కాలు అందించిన గుకేశ్‌.డినిహాల్ రీన్‌, అర్జున్ ఎరిగైసిప్రజ్ఞానంద‌, వైశాలితానియా చ్ దేవ్‌, దివ్య దేశ్ ముఖ్ కు నా అభినందలువారంతా అసాధార క్రీడాకారులుఅద్భుతమైన ప్రతిభాసామర్థ్యాలు ప్రర్శించారువారికి విష్యత్తులో కూడా రిన్ని విజయాలు చేకూరాలని ఆకాంక్షిస్తున్నాను”.

“తమిళనాడు ప్రలుప్రభుత్వం 44 చెస్ ఒలింపియాడ్ కు అద్భుత అతిథులుప్రపంచం యావత్తును ఆహ్వానించినందుకుఅద్భుత సంస్కృతిఆతిథ్యం ప్రర్శించినందుకు వారిని ప్రశంసిస్తున్నాను” అన్నారు.

*****

DS/TS



(Release ID: 1850745) Visitor Counter : 165