ప్రధాన మంత్రి కార్యాలయం
విజయవంతంగా 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న జిఎస్ టిని ప్రశంసించిన ప్రధానమంత్రి
Posted On:
01 JUL 2022 2:27PM by PIB Hyderabad
విజయవంతంగా 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న జిఎస్ టిని ప్రధానమంత్రి ప్రశంసించారు. జిఎస్ టి అనేది ప్రధానమైన పన్ను సంస్కరణ అని, ఇది సులభతర వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లిందని, ఒక దేశం, ఒకే పన్ను దార్శనికతను సాకారం చేసిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మై గవ్ ద్వారా ఒక ట్వీట్ చేస్తూ,
"మనం జిఎస్టి అమలులోకి వచ్చి 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఇది ఒక ప్రధాన పన్ను సంస్కరణ. సులభతర వ్యాపారాన్ని ఇది మరింత ముందుకు తీసుకువెళ్లింది. ఒక దేశం , ఒకే పన్నుదార్శనికతను సాకారం చేసింది."
అని పేర్కొన్నారు.
***
DS/SH
(Release ID: 1838565)
Visitor Counter : 201
Read this release in:
Marathi
,
Tamil
,
Odia
,
English
,
Urdu
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Kannada
,
Malayalam