ప్రధాన మంత్రి కార్యాలయం

విజ‌య‌వంతంగా 5 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకున్న జిఎస్ టిని ప్ర‌శంసించిన ప్ర‌ధాన‌మంత్రి

Posted On: 01 JUL 2022 2:27PM by PIB Hyderabad

విజ‌య‌వంతంగా  5 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకున్న జిఎస్ టిని ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌శంసించారు. జిఎస్ టి అనేది ప్ర‌ధానమైన ప‌న్ను సంస్క‌ర‌ణ అని, ఇది సుల‌భ‌త‌ర వ్యాపారాన్ని మ‌రింత ముందుకు తీసుకువెళ్లింద‌ని, ఒక దేశం, ఒకే ప‌న్ను దార్శ‌నిక‌త‌ను సాకారం చేసింద‌ని ప్ర‌ధాన‌మంత్రి పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి  మై గ‌వ్  ద్వారా ఒక ట్వీట్ చేస్తూ,
 "మ‌నం జిఎస్‌టి అమ‌లులోకి వ‌చ్చి 5 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకున్నాం. ఇది ఒక ప్ర‌ధాన ప‌న్ను సంస్క‌ర‌ణ‌. సుల‌భ‌త‌ర వ్యాపారాన్ని ఇది మ‌రింత ముందుకు తీసుకువెళ్లింది. ఒక దేశం , ఒకే ప‌న్నుదార్శనిక‌త‌ను సాకారం చేసింది."
అని పేర్కొన్నారు.

***

DS/SH



(Release ID: 1838565) Visitor Counter : 186