ప్రధాన మంత్రి కార్యాలయం
విజయవంతంగా 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న జిఎస్ టిని ప్రశంసించిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
01 JUL 2022 2:27PM by PIB Hyderabad
విజయవంతంగా 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న జిఎస్ టిని ప్రధానమంత్రి ప్రశంసించారు. జిఎస్ టి అనేది ప్రధానమైన పన్ను సంస్కరణ అని, ఇది సులభతర వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లిందని, ఒక దేశం, ఒకే పన్ను దార్శనికతను సాకారం చేసిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మై గవ్ ద్వారా ఒక ట్వీట్ చేస్తూ,
"మనం జిఎస్టి అమలులోకి వచ్చి 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఇది ఒక ప్రధాన పన్ను సంస్కరణ. సులభతర వ్యాపారాన్ని ఇది మరింత ముందుకు తీసుకువెళ్లింది. ఒక దేశం , ఒకే పన్నుదార్శనికతను సాకారం చేసింది."
అని పేర్కొన్నారు.
***
DS/SH
(रिलीज़ आईडी: 1838565)
आगंतुक पटल : 260
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Marathi
,
Tamil
,
Odia
,
English
,
Urdu
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Kannada
,
Malayalam