ప్రధాన మంత్రి కార్యాలయం

44వ చెస్ ఒలింపియాడ్ కోసం చారిత్ర‌క‌మైన కాగ‌డాల రిలేను ప్రారంభించిన ప్ర‌ధాన‌మంత్రి


తొలిసారిగా చెస్ ఒలింపియాడ్ కు ఆతిథ్యం ఇస్తున్న భార‌త్‌

ప్ర‌ధాన‌మంత్రి నాయ‌క‌త్వానికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన ఫిడే అధ్య‌క్షుడు

“ఇది భార‌త‌దేశం గౌర‌వం మాత్ర‌మే కాదు, స‌మున్న‌త‌మైన చెస్ చారిత్ర‌క వైభ‌వానికి కూడా గౌర‌వం”

“ఈ ఏడాది ప‌త‌కాల్లో భార‌త్ కొత్త రికార్డు నెల‌కొల్పుతుంద‌ని నేను న‌మ్ముతున్నాను”

“స‌రైన వాతావ‌ర‌ణం క‌ల్పించి స‌రైన మ‌ద్ద‌తు అందించిన‌ట్ట‌యితే బ‌ల‌హీనుల‌కు కూడా ఏ ల‌క్ష్యం అసాధ్యం కాదు”

“భార‌త క్రీడా విధానంలో దూర‌దృష్టి, టార్గెట్ ఒలింపిక్స్ పోడియం స్కీమ్ (టాప్స్) వంటివి స‌త్ఫ‌లితాలు ఇవ్వ‌డం మొద‌ల‌యింది”

“గ‌తంలో యువ‌త స‌రైన వేదిక కోసం ఎదురు చూడాల్సివ‌చ్చేది.నేడు “ఖేలో ఇండియా” కార్య‌క్ర‌మం కింద ఈ ప్ర‌తిభావంతుల కోసం దేశ‌మే అన్వేషిస్తోంది, వారి ప్ర‌తిభ‌కు ప‌దును పెడుతోంది”

“ఎలాంటి ఉద్రిక్త‌త‌, ఒత్తిడి లేకుండా మీ నూరు శాతం సామ‌ర్థ్యం అందించండి”

Posted On: 19 JUN 2022 6:50PM by PIB Hyderabad

44 చెస్ ఒలింపియాడ్ కోసం కాగడాల రిలే ప్రర్శను న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ప్రధానమంత్రి శ్రీ రేంద్ర మోదీ నేడు ప్రారంభించారుఫిడే అధ్యక్షుడు ఆర్కాడీ ద్వోర్కోవిచ్  కాగడాను ప్రధానమంత్రికి అందచేయగా దాన్ని గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ కు ప్రధానమంత్రి అందచేశారు. 40 రోజుల పాటు  కాగడా 75 రాలకు తిరిగి  కాగడా ప్రయాణం చివరికి చెన్నై మీపంలోని హాబలిపురం ద్ద ముగుస్తుందికాగడా ఆగే ప్రతీ ప్రాంతంలోను  రాష్ర్టానికి చెందిన చెస్ గ్రాండ్ మాస్టర్లు దాన్ని అందుకుంటారుప్రధానమంత్రి శ్రీ మోదీ ఖేలో చెస్ లాంఛప్రాయమైన లికకు శ్రీకారం చుట్టగా కోనేరు హంపి తొలి అడుగు వేశారుకేంద్ర మంత్రులు శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్‌, శ్రీ నితిష్ ప్రామాణిక్‌, చెస్ క్రీడాకారులుఔత్సాహికులురాయబారులుచెస్ అధికారులు కూడా  కార్యక్రమంలో పాల్గొన్నారు.

తొలిసారిగా కాగ‌డా రిలే అనే కొత్త సాంప్రదాయాన్ని ప్రారంభించినందుకు భార ప్రభుత్వానికి ఫిడే అధ్యక్షుడు ఆర్కడీ ద్వోర్కోవిచ్ న్యవాదాలు తెలిపారురాబోయే కాలంలో  కాగ‌డా రిలే రింత ప్రాచుర్యంలోకి రావమే కాకుండా ప్రపంచం అంతటా  క్రీడను ఉత్తేజితం చేస్తుందని ఆయ అన్నారు. “ఒక కొత్త మార్గం చూపినందుకుమ్మల్ని గౌరవించినందుకు ప్రధానమంత్రి శ్రీ రేంద్ర మోదీకి ఫిడే రుణడి ఉంటుంది” అని ఆయ చెప్పారు. 2010 సంవత్సరంలో ఒకే ప్రదేశంలో ఎక్కువ మంది చెస్ క్రీడాకారులు రంగం ఆడిన సందర్భంగా ప్రధానమంత్రి చేసిన ప్రసంగాన్నికొత్త సామర్థ్యాల నిర్మాణంతో పాటుగా ఉమ్మడిగా విద్యాక్రీడా విజయాలకు బాటలు వేయాలని  ఇచ్చిన పిలుపును గుర్తు చేశారుభారదేశం అంతటాప్రపంచవ్యాప్తంగా కూడా పాఠశాల క్రీడల్లో చెస్ ఒక భాగం అవుతుందన్న ఆశాభావం ఫిడే అధ్యక్షుడు వ్యక్తం చేశారు. “భారదేశం నేడు త్వరితతిన చెస్ విస్తరిస్తున్న దేశంగా నిలిచింది. అందుకు మీరు ర్వగిన కారణాలెన్నో ఉన్నాయిచెస్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మీరు చేస్తున్న అద్భుతమైన కృషికిమీ నాయత్వానికి న్యవాదాలు తెలియచేస్తున్నాం” అన్నారు.

 సందర్భంగా రిగిన కార్యక్రమానికి హాజరైన వారిని ఉద్దేశించి  ప్రధానమంత్రి మాట్లాడుతూ “చెస్ ఒలింపియాడ్ కోసం  తొలి కాగడాల రిలే ప్రర్శ భారదేశం నుండే ప్రారంభవుతోంది ఏడాది తొలిసారిగా భారదేశం చెస్ ఒలింపియాడ్ క్రీడకు అతిథ్యం కూడా ఇస్తోందిఒక క్రీడ  న్మస్థానం నుంచి వెలుపలికి లిపోయి ప్రపంచం అంతటా  ముద్ర వేసి ఎన్నో దేశాలకు వ్యామోహంగా మారడం మాకు ర్వకారణం” అన్నారు. “తాబ్దాల క్రితం తురంగ పేరుతో  క్రీడకు సంబంధించిన  కాగడా ప్రర్శ ప్రపంచం అంతటా తిరిగిందినేడు తొలి ఒలింపియాడ్ కాగడా కూడా భారదేశం నుంచే లుదేరుతోందిఆజాదీ కా అమృత్ హోత్సవ్ పేరిట భారదేశం స్వాతంత్ర్య 75 సంవత్సరాల వేడుకలు నిర్వహించుకుంటున్న యంలో  చెస్ ఒలింపియాడ్ కాగడా దేశంలోని 75 రాలను చుట్టి స్తుంది” అని చెప్పారు. “భారదేశం నుంచే ప్రతీ చెస్ ఒలింపియాడ్ క్రీడకు కాగడా రిలే లుదేరాలని ఫిడే నిర్ణయించిందిఇది భారదేశానికి గౌరవం మాత్రమే కాదుమున్నమైన చెస్ వారత్వానికి కూడా భించిన గౌరవంఇందుకోసం ఫిడేనుదాని భ్యులను అభినందిస్తున్నాను” అన్నారు.

చెస్ లో భారదేశ వారత్వాన్ని కూడా ప్రధానమంత్రి ప్రస్తావించారు. “విశ్లేషణాత్మ క్తిస్యను రిష్కరించ సామర్థ్యం  మెదడు కోసం మా పూర్వీకులు తురంగ లేదా చెస్ వంటి క్రీడను ప్రారంభించారుచెస్ భారదేశం మీదుగా ప్రపంచంలోని లు దేశాలను చేరి బహుళ ప్రాచుర్యం పొందిందినేడు పాఠశాలల్లో యువ‌, పిల్ల కోసం ఒక విద్యా సాధనంగా చెస్ ఉపయోగపడుతోంది” అని ప్రధానమంత్రి చెప్పారు. “ఇటీవ సంవత్సరాల్లో చెస్ క్రీడలో భారదేశం  సామర్థ్యాలను నిరంతరాయంగా మెరుగుపరుచుకుంటూ స్తోందినేడు చెస్ ఒలింపియాడ్ లో పాల్గొంటున్న భార క్రీడాకారుల బృందం రిత్రలోనే అతి పెద్దది ఏడాది కాల సాధలో కూడా భారదేశం కొత్త రికార్డును నెలకొల్పుతుందన్న ఆశ నాకుంది”   ప్రధానమంత్రి వ్యక్తం చేశారు.

చెస్  జీవితాలకు నేర్పే పాఠాల గురించి కూడా ప్రధానమంత్రి మాట్లాడారుజీవితంలో  స్థానం ఏమిటనే అంశంతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరికీ రైన ద్దతు భించడం అవన్న విషయం ఆయ నొక్కి చెప్పారు. “రంగంలో ప్రతీ ఒక్క పావుకి దాని ప్రత్యేక లంప్రత్యేక‌ సామర్థ్యం ఉంటుందిఅలాగే మీరు ఒక పావుని రైన స్థానానికి డిపించి దాని క్తిని రిగా ఉపయోగించినట్టయితే అది రింత క్తివంతం అవుతుందిచెస్ బోర్డులోని  ప్రత్యేక  జీవితాలకు మంచి సందేశం ఇస్తోందిరైన ద్దతు అందించిరైన వాతావణం ల్పించినట్టయితే హీనులకు కూడా అసాధ్యం అనేది ఏదీ ఉండదు” అని ప్రధానమంత్రి అన్నారు.

చెస్ అందించే రో పాఠం గురించి ప్రధానమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ “దూరదృష్టి అనేది చెస్ కి  గొప్ప క్తిహ్రస్వదృష్టిని విడనాడి దీర్ఘదృష్టితో ముందుకు సాగినట్టయితే రైన విజయం  సొంతం అవుతుంది” అనేదే  పాఠం అన్నారు.  భారదేశ క్రీడా విధానంటార్గెట్ ఒలింపిక్స్ పోడియం స్కీమ్ (టాప్స్త్ఫలితాలందిస్తున్నాయనేది   పాఠాల ద్వారా కి తెలిసే నిజం అని చెప్పారు.

భారదేశం ఇటీవ టోక్యో ఒలింపిక్స్పారాలింపిక్స్థామస్ ప్‌, బాక్సింగ్ లో సాధించిన విజయాలను ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ  “ దేశంలో ప్రతిభకు కొద లేదుయువలో సాహసానికిఅంకిత భావానికిలానికి కూడా కొద లేదుతంలో అయితే  యువ రైన వేదిక కోసం ఎదురుచూడాల్సివచ్చేదినేడు ఖేలో ఇండియా కార్యక్రమం కింద దేశమే వారిలోని ప్రతిభ కోసం అన్వేషిస్తూ ప్రతిభకు దును పెట్టే కృషి రుగుతోంది”  అని చెప్పారుఖేలో ఇండియా కార్యక్రమం కింద దేశంలోని మారుమూల ప్రాంతాల్లోని ప్రతిభ కూడా వెలికి స్తోందిదేశంలోని భిన్న రాలుజిల్లాల్లో ఆధునిక క్రీడా మౌలిక తులు అందుబాటులోకి స్తున్నాయి అన్నారుకొత్త విద్యావిధానం ఇత పాఠ్యాంశాల హాలోనే క్రీడను కూడా రిగణిస్తున్నట్టు చెప్పారుక్రీడల్లో ఫిజియోస్పోర్ట్స్ సైన్స్ వంటివి ముందుకు స్తున్నాయిదేశంలో లు క్రీడా విశ్వవిద్యాలయాలు ప్రారంభవుతున్నాయని తెలిపారు.

 

క్రీడాకారులపై ఉండే ఒత్తిడి గురించి ప్రధానమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఎలాంటి ఉద్రిక్తకుఒత్తిడికి గురి కాకుండా మీ నూరు శాతం సామర్థ్యం అందించేందుకు ప్రత్నించాలని ప్రధానమంత్రి సూచించారుమీ ఠిన శ్ర‌, అంకితభావం దేశం వీక్షించిందన్నారువిజయం సాధించడం క్రీడలో ఒక భాగం అయినప్పటికీ తిరిగి విజయం సాధించేందుకు కూడా సిద్ధం కావడం అవని చెప్పారుచెస్ లో ఒక ప్పడుగు వేస్తే దాని మూల్యం ఎంత ఉంటుందో ప్రస్తావించిన ప్రధానమంత్రి ఒకే ఒక ప్పు కారణంగా ఆట ఓడిపోయే అవకాశం ఎంత ఉంటుందో మెదడు క్తిని ఉపయోగించిట్టయితే ఎలాంటి రిస్థితి అయినా  అధీనంలోకి తెచ్చుకోవచ్చుననేది కూడా అంతే నిజం అన్నారుఅందుకే ప్రశాంతంగా ఉండడం అవని చెప్పారు విషయంలో యోగాధ్యానం కి ఎంతో హాయకారిగా ఉంటాయని తెలిపారుయోగాను రోజువారీ జీవితంలో భాగంగా చేసుకోవాలనిఅంతర్జాతీయ యోగా దినోత్స కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపు ఇచ్చారు.

క్రీడాకారులపై ఉండే ఒత్తిడి గురించి ప్రధానమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఎలాంటి ఉద్రిక్తకుఒత్తిడికి గురి కాకుండా మీ నూరు శాతం సామర్థ్యం అందించేందుకు ప్రత్నించాలని ప్రధానమంత్రి సూచించారుమీ ఠిన శ్ర‌, అంకితభావం దేశం వీక్షించిందన్నారువిజయం సాధించడం క్రీడలో ఒక భాగం అయినప్పటికీ తిరిగి విజయం సాధించేందుకు కూడా సిద్ధం కావడం అవని చెప్పారుచెస్ లో ఒక ప్పడుగు వేస్తే దాని మూల్యం ఎంత ఉంటుందో ప్రస్తావించిన ప్రధానమంత్రి ఒకే ఒక ప్పు కారణంగా ఆట ఓడిపోయే అవకాశం ఎంత ఉంటుందో మెదడు క్తిని ఉపయోగించిట్టయితే ఎలాంటి రిస్థితి అయినా  అధీనంలోకి తెచ్చుకోవచ్చుననేది కూడా అంతే నిజం అన్నారుఅందుకే ప్రశాంతంగా ఉండడం అవని చెప్పారు విషయంలో యోగాధ్యానం కి ఎంతో హాయకారిగా ఉంటాయని తెలిపారుయోగాను రోజువారీ జీవితంలో భాగంగా చేసుకోవాలనిఅంతర్జాతీయ యోగా దినోత్స కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపు ఇచ్చారు.

 

 ఏడాది అంతర్జాతీయ చెస్ సంఘం ఫిడే తొలిసారిగా ఒలింపిక్ సాంప్రదాయానికి అనుగుణంగా చెస్ ఒలింపియాడ్ కాగడాను ప్రారంభించిందిఇప్పటివకు చెస్ ఒలింపియాడ్ లో ని విశేషం అది అని ఆయ చెప్పారుచెస్ ఒలింపియాడ్ కాగడా రిలేను ప్రారంభించిన తొలి దేశం ఇండియా అని ఆయ అన్నారుచెస్ లో భారదేశం మూలాలను రిన్ని ఎత్తులకు తీసుకువెళ్తూ ఇక నుంచి చెస్  ఒలింపియాడ్ కాగడా రిలే భారదేశం నుంచి ప్రారంభమై ప్రపంచం అంతటా ప్రయాణిస్తూ ఆతిథ్య దేశానికి చేరుతుందని చెప్పారు.

 ఏడాది జూలై 28 నుంచి ఆగస్టు 10 తేదీ కు చెన్నైలో 44 చెస్ ఒలింపియాడ్ బోతోంది. 1927 నుంచి నిర్వహిస్తున్న  ప్రతిష్ఠాత్మమైన పోటీ భారదేశంలో తొలిసారిఆసియాలో 30 సంవత్సరాల ర్వాత రుగుతున్నట్టు చెప్పారు. 189 దేశాలు భాగస్వాములౌతున్న  క్రీడోత్సవం అతి భారీ భాగస్వామ్యం  చెస్ ఒలింపియాడ్ అన్నారు.



(Release ID: 1835855) Visitor Counter : 150