ప్రధాన మంత్రి కార్యాలయం

ముంబై రాజ్ భ‌వ‌న్ వ‌ద్ద జ‌ల్ భూష‌ణ్ భ‌వ‌నం. తిరుగుబాటుదారుల గ్యాల‌రీ ప్రారంభించిన ప్ర‌ధాన‌మంత్రి


“జ‌గ‌ద్గురు సంత్ తుకారాం మ‌హ‌రాజ్ నుంచి బాబా సాహెబ్ అంబేద్క‌ర్ వ‌ర‌కు ఎంద‌రో సంఘ‌సంస్క‌ర్త‌లకు స్థానం అయిన సమున్న‌త చ‌రిత్ర మ‌హారాష్ట్రకి ఉంది”

“భార‌త స్వాతంత్ర్య స‌మ‌రాన్ని కొన్ని చెదురుమ‌దురు సంఘ‌ట‌న‌ల‌కే ప‌రిమితం చేయాల‌న్న ధోర‌ణికి భిన్నంగా లెక్క‌లేనంత మంది ప్ర‌జ‌ల “త‌ప‌స్య‌”గా అది రూపాంత‌రం చెందింది”

“స్థానికం నుంచి ప్రపంచ స్థాయి”కి అన్న స్వాతంత్ర్యోద్య‌మ స్ఫూర్తి మా ఆత్మ నిర్భ‌ర్ అభియాన్ బ‌లం”

“మ‌హారాష్ట్రలోని ప‌లు న‌గ‌రాలు 21వ శ‌తాబ్ది వృద్ధి కేంద్రాలుగా మార‌నున్నాయి”

Posted On: 14 JUN 2022 6:21PM by PIB Hyderabad

ముంబైలోని రాజ్ న్ లో ల్ భూషణ్ నాన్నితిరుగుబాటుదారుల గ్యాలరీని ప్రధానమంత్రి శ్రీ రేంద్ర మోదీ ప్రారంభించారుహారాష్ట్ర ర్నర్ శ్రీ త్  సింగ్ కోషియారిముఖ్యమంత్రి శ్రీ ఉద్ధవ్ ఠాక్రే  కార్యక్రమంలో పాల్గొన్నారు.

 పూర్ణిమ‌, బీర్ యంతిలను పురస్కరించుకుని ప్రధానమంత్రి ప్రకు శుభాకాంక్షలు తెలిపారుఅనంతరం కు హాజరైన ప్రనుద్దేశించి మాట్లాడుతూ లు రంగాల్లో హారాష్ట్రం యావద్దేశానికి స్ఫూర్తిదాయకం అయిందన్నారుద్గురు శ్రీ సంత్   తుకారాం రాజ్ నుంచి బాబా సాహెబ్ అంబేద్కర్  కు ఎందరో సంఘసంస్కర్తకు స్థానం అయిన మున్న రిత్ర రాష్ర్టానికి ఉన్నని ఆయ చెప్పారుసంత్ ధ్యానేశ్వర్ రాజ్‌, సంత్ నామ్ దేవ్‌, సంత్ రామ్ దాస్సంత్ చొఖమేళ వంటి హారాష్ట్రకు చెందిన ఎందరో దేశంలో కొత్త క్తిని నింపారని కొనియాడారుస్వాతంత్ర్య పోరాటం గురించి ప్రస్తావిస్తే త్రతి శివాజీ రాజ్‌, త్రతి శంభాజీ రాజ్  ప్రతీ ఒక్క భారతీయునిలో దేశక్తి భావాన్ని క్తివంతం చేశారని చెప్పారురాజ్ న్ లో స్వాతంత్ర్య పోరాట కాలం నాటి విలువలుజ్ఞాపకాలను ద్రడంరాజ్ న్ ను లోక్ న్ గా తీర్చి దిద్దడంలోని స్ఫూర్తిని ప్రధానమంత్రి ప్రశంసించారు. 

కి తెలిసోతెలియకో భార స్వాతంత్ర్య పోరాటాన్ని కొన్ని సంఘకే రిమితం చేసే ప్రత్నం రిగిందికాని అది ఎందరో ప్ర స్యగా మారి స్థానికంగా రిగిన సంఘలు జాతీయ స్థాయికి చేర్చడం ద్వారా ఒక సంఘటిత ప్రభావక్తిగా రూపాంతరం చెందిందిమార్గాలు ఏవైనా కావచ్చుసంకల్పం మాత్రం ఒక్కటే అని ప్రధానమంత్రి అన్నారుసామాజికంకుటుంబంఆదర్శంఉద్యమం రిగిన ప్రదేశం అనే రిధులు లేకుండా దేశవిదేశాల్లో ఎక్క రిగినా పోరాట క్ష్యం ఒక్కటేఅదే సంపూర్ణ స్వరాజ్య‌ సాధ అయిందని చెప్పారుబాల గంగాధర్ తిలక్‌, పేకర్ సోదరులువాసుదేవ ల్వంత్ క్‌, మేడం బికాజీ కామా వంటి ఎందరో నాయకులు చేసిన అద్భుతమైన కృషిని ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారుస్వాతంత్ర్యోద్యమం స్థానికంగానే కాకుండా ప్రపంచం అంతటా  కూడా వ్యాపించిందని చెప్పారుస్వాతంత్ర్య పోరాటం ప్రపంచ స్థాయికి విస్తరించిందనేందుకు ర్ పార్టీనేతాజీ సుభాష్  చంద్ర బోస్ కు చెందిన అజాద్ హింద్ ఫౌజ్‌, శ్యామ్ జీ కృష్ణ ర్మ ప్రారంభించిన ఇండియా హౌస్ వంటివి మంచి ఉదాహని ఆయ సూచించారు. “స్థానికం నుంచి ప్రపంచానికి వ్యాప్తి అనే  స్ఫూర్తే నేడు ఆత్మనిర్భర్ భారత్‌ అభియాన్ కు పునాది” అని ఆయ చెప్పారు.

అంత ప్రాచుర్యానికి నోచుకోని యోధుల ప‌ట్ల నిర్లిప్త వైఖ‌రి దేశంలో చాలా కాలం పాటు కొన‌సాగింది. శ్యాంమ్ జీ కృష్ణ వ‌ర్మ వంటి ప్ర‌ముఖ స్వాతంత్ర్య యోధుడిని దేశానికి తిరిగి తీసుకువ‌చ్చే క్ష‌ణం కోసం తాను అధికారంలోకి వ‌చ్చే వ‌ర‌కు ఎలా వేచి చూడాల్సివ‌చ్చింద‌నేది ప్ర‌ధాన‌మంత్రి వివ‌రించారు.

ముంబై క‌ల‌ల న‌గ‌రం అన్న విష‌యం ప్ర‌స్తావిస్తూ మ‌హారాష్ట్రలో 21వ శ‌తాబ్ది వృద్ధి కేంద్రాలుగా నిలిచే అలాంటి న‌గ‌రాలెన్నో ఉన్నాయ‌ని ప్ర‌ధాన‌మంత్రి వ్యాఖ్యానించారు. ఒక‌ప‌క్క ముంబైలో మౌలిక వ‌స‌తులు ప‌టిష్ఠం చేస్తూ మ‌రో ప‌క్క రాష్ట్రంలోని ఇత‌ర న‌గ‌రాల్లో కూడా ఆధునిక స‌దుపాయాలు పెంచుతున్న‌ట్టు తెలిపారు.

దేశంలోని ప్ర‌తీ ఒక్క‌రూ తాము ఏ పాత్ర‌ పోషిస్తున్నామ‌నే దానితో సంబంధం లేకుండా జాతీయ ప్ర‌తిన‌లు ప‌టిష్ఠం చేయ‌డం పైనే దృష్టి కేంద్రీక‌రించాలి అని చెబుతూ జాతీయాభివృద్ధికి తాను ప్ర‌తిపాదించిన స‌బ్ కా ప్ర‌యాస్ మంత్రాన్ని ప్ర‌ధాన‌మంత్రి పున‌రుద్ఘాటించారు.

జ‌ల్ భూష‌ణ్ 1885 నుంచి మ‌హారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ అధికార నివాసంగా ఉంది. కాలం చెల్లిపోయి భ‌వనం శిథిలం కావ‌డంతో దాన్ని ప‌డ‌గొట్టి కొత్త భ‌వ‌న నిర్మాణానికి అనుమ‌తి మంజూరు చేశారు. 2019లో గౌర‌వ రాష్ట్రప‌తి నూత‌న భ‌వ‌న నిర్మాణానికి శంకుస్థాప‌న చేశారు. కొత్త భ‌వ‌న నిర్మాణంలో  కూడా గ‌తంలోని పాత భ‌వ‌నానికి గల విశిష్టతల‌న్నీ చెక్కు చెద‌ర‌కుండా కాపాడారు. 2016లో అప్ప‌టి మ‌హారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ శ్రీ విద్యాసాగ‌ర‌రావు రాజ్ భ‌వ‌న్ లో ఒక బంక‌ర్ ను గుర్తించారు. గ‌తంలో బ్రిటిష్ పాల‌కులు ఆయుధాలు, ఆయుధ సామ‌గ్రి భ‌ద్ర‌ప‌రిచే ర‌హ‌స్య స్థావరంగా దాన్ని ఉప‌యోగించారు. 2019లో ఆ బంక‌ర్ ను పున‌ర్నిర్మించారు. బంక‌ర్ లోని గ్యాల‌రీని మ‌హారాష్ట్రకు చెందిన తిరుగుబాటు యోధుల స్మార‌క చిహ్నంగా, ప్ర‌త్యేక‌త సంత‌రించుకున్న మ్యూజియంగా అభివృద్ధి చేశారు. 1946లో జ‌రిగిన నౌకాద‌ళ తిరుగుబాటులో పాల్గొన్న‌ వాసుదేవ బ‌ల‌వంత్ ఫ‌డ్కే, చ‌పేక‌ర్ సోద‌రులు, సావ‌ర్క‌ర్ సోద‌రులు, మేడం బికాజీ కామా, వి.బి.గ‌గోటే వంటి యోధుల‌కు ఇది చ‌క్క‌ని నివాళిగా నిలిచింది.

 



(Release ID: 1834506) Visitor Counter : 98