ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

అమృత మహోత్సవాల్లో భాగంగా సిబిఐసి నిర్వహిస్తున్న ఐకానిక్ వీక్‌లో రేపు మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవ నిర్వహణ


దేశంలోని 14 ప్రాంతాల్లో దాదాపు 42000 కిలోల మాదక ద్రవ్యాలను ధ్వంసం చేయనున్న సిబిఐసి

Posted On: 07 JUN 2022 7:11AM by PIB Hyderabad

కేంద్ర పరోక్ష పన్నులు మరియు కస్టమ్స్ బోర్డ్ (సిబిఐసి), ఆర్థిక మంత్రిత్వ శాఖ 75 ఏళ్ల స్వాంత్రంత్ర్య ఉత్సవాల్లో భాగంగా యొక్క ఆజాదీ కా అమృత్ మహోత్సవ్” ఉత్సవాల ఐకానిక్ వీక్‌లో రేపు (08.06.2022) మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవాన్ని నిర్వహించనుంది. దేశవ్యాప్తంగా 14 ప్రాంతాల్లో దాదాపు 42,000 కిలోల మాదకద్రవ్యాలను ధ్వంసం చేయనున్నారు.

 

కేంద్ర ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గౌహతిలక్నోముంబైముంద్రా/కాండ్లాపట్నా మరియు సిలిగురిలో జరిగే మాదక ద్రవ్యాలను ధ్వంసం చేసే ప్రక్రియను వర్చువల్ వేదికగా పరిశీలిస్తారు. అనంతరం అధికారులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

*****



(Release ID: 1831768) Visitor Counter : 175