ప్రధాన మంత్రి కార్యాలయం
థామస్ కప్ ను గెలిచిన భారతదేశ బాడ్మింటన్ జట్టు కు అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి
Posted On:
15 MAY 2022 4:20PM by PIB Hyderabad
థామస్ కప్ ను గెలిచినందుకు భారతదేశ బాడ్ మింటన్ జట్టు ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘ భారతదేశ బాడ్ మింటన్ జట్టు చరిత్ర ను సృష్టించింది! థామస్ కప్ ను భారతదేశం గెలుచుకోవడం తో యావత్తు దేశ ప్రజానీకం ఉప్పొంగిపోతోంది. మన ఈ కార్యసాధక జట్టు కు ఇవే అభినందనలు, మరి వారు వారి భావి ప్రయాసల లో కూడాను రాణించాలంటూ వారికి శుభాకాంక్షలను వ్యక్తం చేస్తున్నాను. ఈ గెలుపు ఎదుగుతున్న క్రీడాకారులు ఎందరికో ప్రేరణ ను అందించగలుగుతుంది.’’ అని పేర్కొన్నారు.
***
DS/SH
(Release ID: 1825630)
Visitor Counter : 165
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam