ప్రధాన మంత్రి కార్యాలయం

థామస్ కప్ ను గెలిచిన భారతదేశ బాడ్మింటన్ జట్టు కు అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 15 MAY 2022 4:20PM by PIB Hyderabad

థామస్ కప్ ను గెలిచినందుకు భారతదేశ బాడ్ మింటన్ జట్టు ను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినందించారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘ భారతదేశ బాడ్ మింటన్ జట్టు చరిత్ర ను సృష్టించింది! థామస్ కప్ ను భారతదేశం గెలుచుకోవడం తో యావత్తు దేశ ప్రజానీకం ఉప్పొంగిపోతోంది. మన ఈ కార్యసాధక జట్టు కు ఇవే అభినందనలు, మరి వారు వారి భావి ప్రయాసల లో కూడాను రాణించాలంటూ వారికి శుభాకాంక్షలను వ్యక్తం చేస్తున్నాను. ఈ గెలుపు ఎదుగుతున్న క్రీడాకారులు ఎందరికో ప్రేరణ ను అందించగలుగుతుంది.’’ అని పేర్కొన్నారు.

***

DS/SH

 

 

 



(Release ID: 1825630) Visitor Counter : 165