ప్రధాన మంత్రి కార్యాలయం

1857వ సంవత్సరం లో జరిగిన ఘటనల లో పాలుపంచుకొని విశిష్టమైనసాహసాన్ని ప్రదర్శించిన వారందరికి శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి

Posted On: 10 MAY 2022 10:23AM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 1857వ సంవత్సరం లో జరిగిన ఘటనల లో పాలుపంచుకొని విశిష్టమైనటువంటి సాహసాన్ని ప్రదర్శించిన వారందరికి శ్రద్ధాంజలి ఘటించారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘1857వ సంవత్సరం లో ఇదే రోజు న చరిత్రాత్మకమైనటువంటి స్వాతంత్య్ర ప్రథమ యుద్ధం మొదలైంది. ఆ యుద్ధం మన సాటి పౌరుల లో దేశభక్తి తాలూకు ఉత్సాహాన్ని రగిలించింది; మరి ఆ యుద్ధం వలసవాద పాలన బలహీనపడటాని కి తోడ్పాటు ను కూడా అందించింది. 1857వ సంవత్సరం లో జరిగిన ఘటనల లో పాలుపంచుకొని విశిష్టమైనటువంటి సాహసాన్ని కనబరచిన వారందరి కి నేను శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.

 

***

DS/SH

 



(Release ID: 1824199) Visitor Counter : 185