ప్రధాన మంత్రి కార్యాలయం

ఏప్రిల్ 24వ తేదీ నాటి ‘మన్ కీ బాత్’ ఆధారం గా రూపొందించిన రెండు క్విజ్ ల కు నమో ఏప్ లో జవాబులు ఇవ్వవలసిందంటూ ప్రజల కు విజ్ఞప్తి చేసిన ప్రధాన మంత్రి

Posted On: 25 APR 2022 5:37PM by PIB Hyderabad

ఏప్రిల్ 24వ తేదీ నాటి మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం ఆధారం గా రూపొందించిన రెండు క్విజ్ లలో నమో ఏప్ ( NaMo App ) మాధ్యమం ద్వారా పాలుపంచుకోవలసిందంటూ ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. ప్రజలు దీని లో పాలుపంచుకోవడాని కి వీలు గా క్విజ్ యొక్క లింక్ ల ను కూడా శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘నిన్నటి రోజు న జరిగిన #MannKiBaat (‘మనసులో మాట’) ఆధారం గా నమో ఏప్ లో ఈ సారి ఒకటి కాదు రెండు క్విజ్ ల ను పొందుపరచడమైంది.

వాటిలో ఒకటేమో యావత్తు కార్యక్రమాన్ని గురించి, ఇక రెండోదేమో భారతదేశం లోని వివిధ మ్యూజియాల కు సంబంధించింది.

narendramodi.in/museumquiz

narendramodi.in/mkbquiz

ఈ రెండిటి లో పాల్గొనండి.’’ అని పేర్కొన్నారు.

 

 



(Release ID: 1819906) Visitor Counter : 153