ప్రధాన మంత్రి కార్యాలయం
ఏప్రిల్ 24వ తేదీ నాటి ‘మన్ కీ బాత్’ ఆధారం గా రూపొందించిన రెండు క్విజ్ ల కు నమో ఏప్ లో జవాబులు ఇవ్వవలసిందంటూ ప్రజల కు విజ్ఞప్తి చేసిన ప్రధాన మంత్రి
Posted On:
25 APR 2022 5:37PM by PIB Hyderabad
ఏప్రిల్ 24వ తేదీ నాటి ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం ఆధారం గా రూపొందించిన రెండు క్విజ్ లలో నమో ఏప్ ( NaMo App ) మాధ్యమం ద్వారా పాలుపంచుకోవలసిందంటూ ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. ప్రజలు దీని లో పాలుపంచుకోవడాని కి వీలు గా క్విజ్ యొక్క లింక్ ల ను కూడా శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘నిన్నటి రోజు న జరిగిన #MannKiBaat (‘మనసులో మాట’) ఆధారం గా నమో ఏప్ లో ఈ సారి ఒకటి కాదు రెండు క్విజ్ ల ను పొందుపరచడమైంది.
వాటిలో ఒకటేమో యావత్తు కార్యక్రమాన్ని గురించి, ఇక రెండోదేమో భారతదేశం లోని వివిధ మ్యూజియాల కు సంబంధించింది.
narendramodi.in/museumquiz
narendramodi.in/mkbquiz
ఈ రెండిటి లో పాల్గొనండి.’’ అని పేర్కొన్నారు.
(Release ID: 1819906)
Visitor Counter : 153
Read this release in:
Assamese
,
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam