ప్రధాన మంత్రి కార్యాలయం

హిమాచ‌ల్ దినోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి సందేశం


“హిమాచ‌ల్ ప్ర‌దేశ్ ప్ర‌జ‌లు స‌వాలును అవ‌కాశంగా మ‌లుచుకున్నారు”.

“డ‌బ‌ల్ ఇంజ‌న్” ప్ర‌భుత్వం గ్రామీణ ర‌హ‌దారుల విస్త‌ర‌ణ‌, హైవేలు, రైల్వే నెట్ వ‌ర్క్ విస్త‌ర‌ణ ప‌నులు చేప‌ట్టింది. వాటి ఫ‌లితాలు ఇప్పుడు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి”

“నిజాయ‌తీతో కూడిన నాయ‌క‌త్వం, శాంతికాముకులైన ప్ర‌జ‌లు, దేవీ దేవ‌త‌ల ఆశీస్సులు, ప్ర‌జ‌ల అవిశ్రాంత శ్ర‌మ దేనితోనూ స‌రిపోల్చ‌లేనివి. వేగ‌వంత‌మైన అభివృద్ధికి అవ‌స‌ర‌మైన అన్నీ హిమాచ‌ల్ కు ఉన్నాయి”.

Posted On: 15 APR 2022 12:53PM by PIB Hyderabad

హిమాచల్ ప్రదేశ్ ఆవిర్భావ 75 వార్షికోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రను ప్రధానమంత్రి శ్రీ రేంద్ర మోదీ అభినందించారు 75 ఆవిర్భావోత్సవం దేశ స్వాతంత్ర్య 75 వార్షికోత్స సంవత్సరంలోనే రావడం ఆనందదాయమైన అంశని అన్నారుఆజాదీ కా అమృత్ హోత్స యంలో అభివృద్ధిని రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరికీ అందేలా చేయాలన్న సంకల్పాన్ని ఆయ పునరుద్ఘాటించారు.

 సందర్భంగా మాజీ ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయి వితను కూడా ఉదరిస్తూ శ్రద్ధాసక్తులుఅంకితభావం  ప్రలున్న  అందమైన రాష్ట్రంతో ఆయకు  సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తు చేశారు.

కొండప్రాంత  రాష్ట్రంగా 1948లో హిమాచల్ ఆవిర్భావం నాటికి  వాళ్లను గుర్తు చేస్తూ వాళ్లను అవకాశాలుగా లుచుకున్న హిమాచల్ ప్రను ఆయ ప్రశంసించారుఉద్యాననాలుమిగులు విద్యుత్అక్షరాస్య రేటుగ్రామీణ రోడ్ల అనుసంధాన‌, ప్రతీ ఇంటికీ కుళాయిల ద్వారా నీటి రావిద్యుత్ నెక్షన్ల రంగాల్లో రాష్ట్రం సాధించిన విజయాలను ఆయ కొనియాడారు 7-8 పంవత్సరాలుగా వీటి నిర్మాణానికి రిగిన కృషిని ఆయ ప్రత్యేకంగా ప్రస్తావించారు. “జైరామ్ జీ యువ నాయత్వంలో “ద్విగుణీకృత క్తి  (బుల్ ఇంజన్)” ప్రభుత్వం గ్రామీణ దారుల విస్త‌, హైవేల వెడల్పురైల్వే నెట్ ర్క్ విస్తకు ప్రత్యేక చొర ప్రర్శించిందిదాని లితాలు ఇప్పుడు నిపస్తున్నాయి” అని ప్రధానమంత్రి అన్నారు.

ర్యాట రంగంలో రాష్ట్రం అందుకున్న కొత్త శిఖరాలను ప్రధానమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ దీని ల్ల స్థానిక ప్రకు కొత్త అవకాశాలుఉద్యోగాలు అందుబాటులోకి చ్చాయని అన్నారుమ్మారి నుంచి క్షకు  చేపట్టిన త్వ‌, వేగవంతమైన వ్యాక్సినేషన్ గురించి ప్రస్తావిస్తూ ఆరోగ్య క్ష రంగంలో సాధించిన పురోగతిని కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు.

హిమాచల్ ప్రదేశ్ పూర్తి సామర్థ్యం వినియోగంలోకి తెచ్చేందుకు కృషి చేయాల్సి ఉన్నని ఆయ నొక్కి చెప్పారుఅమృత కాలంలో ర్యాటకంఉన్న విద్య‌, రిశోధ‌, ఐటియోటెక్నాలజీఫుడ్ ప్రాసెసింగ్‌, ప్రకృతి వ్యసాయం విభాగాల్లో రింత ముందుకు డిపించాల్సి ఉందని ఆయ అన్నారు ఏడాది డ్జెట్  లో ప్రటించిన వైబ్రెంట్ విలేజ్ కం హిమాచల్ ప్రదేశ్ కు అద్భుతమైన ప్రయోజనాలు అందిస్తుందని ఆయ చెప్పారునెక్టివిటీ పెరుగుద‌, అడవుల సుసంపన్న‌, స్వచ్ఛ‌,  కార్యక్రమాలన్నింటిలోనూ ప్రజా భాగస్వామ్యం వంటి లు అంశాలు ఆయ ప్రస్తావించారు.

ముఖ్యమంత్రిఆయ బృందం కేంద్ర సంక్షేమ కాల విస్తకు ప్రత్యేకించి సామాజిక ద్రతా రంగ టిష్ఠకు చేస్తున్న కృషి గురించి మాట్లాడారు. “నిజాయతీతో కూడిన నాయత్వంప్ర శాంతికాముకత్వందేవ ఆశీస్సులుప్ర ఠోర శ్ర రిపోల్చలేనివివేగవంతమైన అభివృద్ధికి అవమైన అన్నీ హిమాచల్ కు ఉన్నాయి” అంటూ మోడీ ముగించారు.



(Release ID: 1817521) Visitor Counter : 161