ప్రధాన మంత్రి కార్యాలయం

ఒడియా నూతన సంవత్సరం మరియు మహాబిషుబ పానా సంక్రాంతి ల సందర్భం లో దేశ ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి

Posted On: 14 APR 2022 9:15AM by PIB Hyderabad

ఒడియా నూతన సంవత్సరం మరియు మహా బిషుబ పానా సంక్రాంతి ల సందర్భం లో దేశ ప్రజల కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘ఒడియా నూతన సంవత్సరం మరియు మహా బిషుబ పానా సంక్రాంతి ల సందర్భం లో ఇవే శుభాకాంక్షలు.

కొత్త ఏడాది లో సంతోషం మెండు గా ప్రాప్తించాలి అని నేను కోరుకొంటున్నాను.

మన సమాజం లో సోదరత్వ భావన పెంపొందుగాక. అలాగే, అందరు చక్కని ఆరోగ్యం తో ఉందురుగాక.’’ అని పేర్కొన్నారు.
 


***
DS/ST

 

 

 



(Release ID: 1816865) Visitor Counter : 151