ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

బోహాగ్ బిహూ సందర్భం లో దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 14 APR 2022 9:12AM by PIB Hyderabad

బోహాగ్ బిహూ సందర్భం లో అందరి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు. ఈ ప్రత్యేకమైనటువంటి పండుగ చైతన్యభరితమైనటువంటి అసమ్ సంస్కృతి ని కళ్ల కు కడుతుంది అని ఆయన అన్నారు. ఈ బిహూ ప్రతి ఒక్కరి జీవనం లో సుఖాన్ని మరియు చక్కటి ఆరోగ్యాన్ని ప్రసాదించు గాక అని కూడా ఆయన అభిలషించారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘బోహాగ్ బిహూ మీకు ప్రసన్నత ను ప్రసాదించుగాక.

ఈ విశిష్ట పర్వదినం హుషారైన అసమ్ సంస్కృతి కి ప్రతీక గా ఉంటుంది.

ఈ బిహూ ప్రతి ఒక్కరి జీవనం లో సుఖాన్ని మరియు చక్కటి స్వస్థత ను ప్రసాదించు గాక.’’ అని పేర్కొన్నారు.


*****
DS/ST

(रिलीज़ आईडी: 1816864) आगंतुक पटल : 186
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Assamese , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Malayalam