ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

శ్రీ బాబూ జగ్ జీవన్ రామ్ కు ఆయన జయంతి నాడు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 05 APR 2022 9:13AM by PIB Hyderabad

బాబూ జగ్ జీవన్ రామ్ గారి కి ఆయన జయంతి సందర్బం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ని అర్పించాచారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘బాబూ జగ్జీవన్ రామ్ గారి కి ఆయన జయంతి నాడు ఇవే నమస్సు లు. స్వాతంత్య్ర ఉద్యమ కాలం లో మరియు స్వాతంత్య్రం వచ్చిన తరువాతి కాలం లో ఆయన అందించినటువంటి అసాధారణమైన తోడ్పాటు ను మన దేశ ప్రజలు సదా స్మరించుకొంటారు. ఆయన పరిపాలన సంబంధి కౌశలాని కి మరియు పేద ల పట్ల ఆయన కు గల వ్యాకులత కు గాను ఆయన ను ఎంతగానో ప్రశంసించడం జరగుతున్నది’’ అని పేర్కొన్నారు.

 

***

DS/SH


(रिलीज़ आईडी: 1813560) आगंतुक पटल : 261
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam