ప్రధాన మంత్రి కార్యాలయం

సాజిబూ చెరోబా సందర్భం లో మణిపుర్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి 

Posted On: 02 APR 2022 8:53AM by PIB Hyderabad

సాజిబూ చెరోబా ను పురస్కరించుకొని అందరి కి, ప్రత్యేకించి మణిపుర్ ప్రజానీకానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘ప్రతి ఒక్కరి కి, ప్రత్యేకించి మణిపుర్ ప్రజానీకాని కి సాజిబూ చెరోబా విశిష్ట సందర్భం లో ఇవే శుభ కామన లు. రాబోయే సంవత్సరం ఆనందదాయకమైనటువంటి మరియు ఆరోగ్యప్రదాయకమైనటువంటి సంవత్సరం కావాలి అంటూ ఆ పరమాత్మ ను ప్రార్థిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.

 
***
DS/ST

 

 



(Release ID: 1812891) Visitor Counter : 180