ప్రధాన మంత్రి కార్యాలయం
2022 వ సంవత్సరం మార్చి నెల 27వ తేదీ నాడు జరుగనున్న ‘మన్ కీ బాత్’కార్యక్రమం కోసం పౌరుల ఆలోచనల ను మరియు సలహాల ను ఆహ్వానించినప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
15 MAR 2022 10:12AM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022వ సంవత్సరం మార్చి నెల లో 27వ తేదీ నాడు జరుగనున్న ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం కోసం ఆలోచనల ను మరియు సలహాల ను పంపవలసింది గా పౌరుల ను కోరారు.
‘‘ఈ నెల లో #MannKiBaat కార్యక్రమం 27వ తేదీ న జరుగనుంది. ఎప్పటి మాదిరి గానే, ఈ కార్యక్రమం కోసం మీ మీ ఆలోచనల ను మరియు సూచనల ను అందుకొంటానన్న ఆశ నాలో ఉంది. వాటిని MyGov లో, NaMo App లో వెల్లడి చేయండి లేదా 1800-11-7800 ను డయల్ చేసి మీ సందేశాన్ని నమోదు చేయండి’’ అని ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు.
***
DS/SH
(రిలీజ్ ఐడి: 1806205)
సందర్శకుల సూచీ సంఖ్య : : 215
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Kannada
,
Bengali
,
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Malayalam