ప్రధాన మంత్రి కార్యాలయం

అర్హులైనవారంతా కోవిడ్ ప్రీకాశన్ డోజు ను వేయించుకోవలసిందిగా విజ్ఞ‌ప్తి చేసిన ప్రధానమంత్రి

Posted On: 10 JAN 2022 10:19PM by PIB Hyderabad

భారతదేశం ముందుజాగ్రత డోజు (ప్రీకాశన్ డోజు)లను ఇప్పించడాన్ని మొదలుపెట్టినందువల్ల కోవిడ్ ముందుజాగ్రత డోజు ను తీసుకోవడానికి అర్హత కలిగిన వారందరు దానిని తీసుకోవలసిందంటూ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభ్యర్థించారు. ఈ రోజు న టీకామందు ను వేయించుకొన్న వారిని ఆయన ప్రశంసించారు.

ప్ర‌ధాన మంత్రి ఒక ట్వీట్ లో

‘‘భారతదేశం ముందుజాగ్రత డోజు ల ను ఇప్పించడం మొదలుపెట్టేసింది. ఈ రోజు న టీకామందు ను వేయించుకొన్న వారందరికి ఇవే ప్రశంస లు. టీకామందు ను ఇప్పించుకోవడానికి అర్హులు అయిన వారందరి కి నేను చేసే మనవి ఏమిటి అంటే అది- వారు టీకామందు ను ఇప్పించుకోవాలి- అనేదే. కోవిడ్-19 తో పారాడడం లో అన్నిటి కంటే ఎక్కువ ప్రభావశీలమైన మార్గం టీకామందు ను వేయించుకోవడం అనే సంగతి మనకందరి కి తెలిసిందే.’’ అని పేర్కొన్నారు.

 

***

DS/SH


 

 

 



(Release ID: 1789084) Visitor Counter : 129