ప్రధాన మంత్రి కార్యాలయం
అర్హులైనవారంతా కోవిడ్ ప్రీకాశన్ డోజు ను వేయించుకోవలసిందిగా విజ్ఞప్తి చేసిన ప్రధానమంత్రి
Posted On:
10 JAN 2022 10:19PM by PIB Hyderabad
భారతదేశం ముందుజాగ్రత డోజు (ప్రీకాశన్ డోజు)లను ఇప్పించడాన్ని మొదలుపెట్టినందువల్ల కోవిడ్ ముందుజాగ్రత డోజు ను తీసుకోవడానికి అర్హత కలిగిన వారందరు దానిని తీసుకోవలసిందంటూ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభ్యర్థించారు. ఈ రోజు న టీకామందు ను వేయించుకొన్న వారిని ఆయన ప్రశంసించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –
‘‘భారతదేశం ముందుజాగ్రత డోజు ల ను ఇప్పించడం మొదలుపెట్టేసింది. ఈ రోజు న టీకామందు ను వేయించుకొన్న వారందరికి ఇవే ప్రశంస లు. టీకామందు ను ఇప్పించుకోవడానికి అర్హులు అయిన వారందరి కి నేను చేసే మనవి ఏమిటి అంటే అది- వారు టీకామందు ను ఇప్పించుకోవాలి- అనేదే. కోవిడ్-19 తో పారాడడం లో అన్నిటి కంటే ఎక్కువ ప్రభావశీలమైన మార్గం టీకామందు ను వేయించుకోవడం అనే సంగతి మనకందరి కి తెలిసిందే.’’ అని పేర్కొన్నారు.
***
DS/SH
(Release ID: 1789084)
Visitor Counter : 129
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam