ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

దివ్యాంగ జనుల అంతర్జాతీయ దినం నాడు ప్రధాన మంత్రి ఇచ్చిన సందేశం

నాడు పోస్టు చేయడమైనది: 03 DEC 2021 5:16PM by PIB Hyderabad

దివ్యాంగ జనుల అంతర్జాతీయ దినం సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఒక సందేశం లో -

‘‘భారతదేశ ప్రగతి కోసం దివ్యాంగ జనులు అందించినటువంటి గొప్ప తోడ్పాటుల ను, వారి తారస్థాయి కార్య సాధనల ను దివ్యాంగ జనుల అంతర్జాతీయ దినం నాడు నేను ప్రశంసించ దలచుకొన్నాను. వారి జీవన యాత్ర లు, వారి ధైర్య సాహసాలు, ఇంకా వారి దృఢ సంకల్పం ఎంతో ప్రేరణాత్మకం గా ఉన్నాయి.

దివ్యాంగ జనుల కు సాధికారిత ను ప్రసాదించే మౌలిక సదుపాయాల కల్పన ను మరింత బలోపేతం చేయడం కోసం భారత ప్రభుత్వం క్రియాశీలం గా కృషి చేస్తున్నది. సమానత్వం, సులభత మరియు అవకాశం.. వీటి కి పెద్ద పీట ను వేయడం జరుగుతూనే ఉంటుంది.’’ అని పేర్కొన్నారు.

 

 

 


(రిలీజ్ ఐడి: 1777989) సందర్శకుల సూచీ సంఖ్య : : 262