ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రభుత్వఅధినేత గా ప్రధాన మంత్రి 20 సంవత్సరాలు పూర్తి చేసుకొన్న సందర్బం లో  మైగవ్ క్విజ్

Posted On: 07 OCT 2021 10:25AM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రభుత్వ అధినేత గా 20 సంవత్సరాల కాలాన్ని ఈ రోజు న పూర్తి చేశారు. ఈ సందర్భం లో, మైగవ్ ఇండియా (MyGovIndia) సేవా సమర్పణ్ క్విజ్ పోటీ ని నిర్వహిస్తోంది.

ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో -

‘‘ప్రధాన మంత్రి @narendramodi ప్రభుత్వ అధినేత గా 20 సంవత్సరాల కాలాన్ని ఈ రోజు న అంటే అక్టోబరు 7న పూర్తి చేసుకొన్నారు. ఆయన తరచు గా తనను తాను ఒక ప్రధాన సేవకునిగా, ఆత్మనిర్భర్ భారత్ను ఆవిష్కరించడం కోసం కృషి చేస్తున్నట్లుగా అభివర్ణించుకొన్నారు. ఈ 20 సంవత్సరాల లోను దేశ నిర్మాణం తాలూకు వివిధ పార్వ్వాల పై @mygovindia నిర్వహిస్తున్న క్విజ్ లో పాల్గొనేందుకు https://t.co/nEYpBCltGN ను సందర్శించగలరు.’’

 

అని పేర్కొంది.

 

***

DS/SH



(Release ID: 1761739) Visitor Counter : 143