ప్రధాన మంత్రి కార్యాలయం

పారాలింపిక్స్ టేబుల్ టెన్నిస్‌ ర‌జ‌తప‌త‌క విజేత భ‌వీనా ప‌టేల్‌కు ప్ర‌ధాన‌మంత్రి అభినంద‌న‌లు

Posted On: 29 AUG 2021 9:06AM by PIB Hyderabad

   టోక్యోలో జ‌రుగుతున్న‌ పారాలింపిక్స్ క్రీడ‌ల మ‌హిళా టేబుల్ టెన్నిస్‌లో ర‌జ‌త ప‌త‌కం సాధించిన భార‌త క్రీడాకారిణి భ‌వీనా ప‌టేల్‌కు ప్ర‌ధాన‌మంత్రి అభినంద‌న‌లు తెలిపారు.

ఈ మేర‌కు ఒక ట్వీట్ ద్వారా ఇచ్చిన సందేశంలో-

   “విశిష్ట క్రీడాకారిణి భ‌వీనా ప‌టేల్ కొత్త చరిత్ర సృష్టించారు! ఈ మేర‌కు ఆమె చారిత్ర‌క‌ ర‌జ‌త ప‌త‌కాన్ని స్వ‌దేశానికి స‌మ‌ర్పించారు. ఈ ఘ‌న‌త సాధించిన ఆమెకు హృద‌య‌పూర్వ‌క అభినంద‌న‌లు. ఆమె స్ఫూర్తిదాయ‌క జీవ‌న గ‌మ‌నం.. భ‌విష్య‌త్తులో యువ‌త‌ను మరింతగా క్రీడ‌ల‌వైపు ఆక‌ర్షిస్తుందన‌డంలో సందేహం లేదు. #Paralympics”

 

 

***

DS/SH



(Release ID: 1750161) Visitor Counter : 178