ప్రధాన మంత్రి కార్యాలయం

టోక్యో ఒలింపిక్స్ లో మల్లయుద్ధం లో కాంస్య పతకాన్ని గెలిచినందుకు బజ్ రంగ్ పూనియా ను అభినందించిన ప్రధాన మంత్రి

Posted On: 07 AUG 2021 5:24PM by PIB Hyderabad

టోక్యో ఒలింపిక్స్ లో మల్లయుద్ధం లో కాంస్య పతకాన్ని గెలిచినందుకు బజ్ రంగ్ పూనియా కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందన లు తెలిపారు.

 

ప్రఝధాన మంత్రి ఒక ట్వీట్ లో

#Tokyo2020 నుంచి సంతోషదాయకమైనటువంటి వార్త. @BajrangPunia అద్భుతం గా పోరాడారు. మీ కార్యసాధన కు గాను మీకు ఇవే అభినందన లు. మీరు సాధించింది భారతదేశం లో ప్రతి ఒక్కరు గర్వపడేటట్టు, సంతోషించేటట్టు చేసింది.’’ అని పేర్కొన్నారు.

 

***

DS/SH



(Release ID: 1743682) Visitor Counter : 185