ప్రధాన మంత్రి కార్యాలయం
పుదుచ్చేరి లో నూతనం గా మంత్రులు గా పదవీప్రమాణం స్వీకరించిన వారికి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
27 JUN 2021 6:08PM by PIB Hyderabad
పుదుచ్చేరి లో నూతనం గా మంత్రులు గా పదవీప్రమాణం స్వీకరించిన వారందరికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో ‘‘ పుదుచ్చేరి లో ఈ రోజు న నూతనం గా మంత్రులు గా పదవీప్రమాణం స్వీకరించిన వారందరికి ఇవే శుభాకాంక్షలు. ఈ బృందం దృఢసంకల్పం తో పనిచేయుగాక, మరి పుదుచ్చేరి కి చెందిన అపురూపమైన ప్రజల ఆకాంక్షల ను నెరవేర్చుగాక.’’ అని పేర్కొన్నారు.
(రిలీజ్ ఐడి: 1730802)
సందర్శకుల సూచీ సంఖ్య : : 168
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam