ప్రధాన మంత్రి కార్యాలయం

ఇంటెల్ సిఇఒ తో మాట్లాడిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 13 APR 2021 10:01PM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇంటెల్ సిఇఒ శ్రీ పేట్ జేలింగర్ తో మాట్లాడారు.

శ్రీ నరేంద్ర మోదీ ఒక ట్వీట్ లో ‘‘ నేను ఇంటెల్ [ @intel ] సిఇఒ శ్రీ పేట్ జేలింగర్ [ @PGelsinger ] తో మాట్లాడాను.  మానవుల ఉన్నతి ని మరింతగా ముందుకు తీసుకుపోవడం లో సాంకేతిక విజ్ఞ‌ానం పోషించే పాత్ర, డిజిటల్ ఇండియా  [ @_DigitalIndia ] ప్రయాసల పై, భారతదేశం లో గల పెట్టుబడి అవకాశాల పై ఈ సందర్భం లో విస్తృత చర్చ జరిగింది’’ అని పేర్కొన్నారు.

***
 



(Release ID: 1711718) Visitor Counter : 110