ప్రధాన మంత్రి కార్యాలయం

నవరేహ్ సందర్భం లో ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 13 APR 2021 9:02AM by PIB Hyderabad

నవరేహ్ నాడు ప్రజల కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

శ్రీ నరేంద్ర మోదీ ఒక ట్వీట్ లో ఈ కింది విధం గా పేర్కొన్నారు :

‘‘మీకు అందరికీ ఇవే నవరేహ్ శుభాకాంక్షలు.  విశేషమైన ఈ నవరేహ్ సందర్భం లో, మీకు ఈ సంవత్సరం పొడవునా ప్రసన్నత తో పాటు సఫలత కూడా సిద్ధించాలి అని ప్రార్థిస్తున్నాను.  అలాగే, ప్రతి ఒక్కరి కి చక్కనైన ఆరోగ్యమూ, శ్రేయమూ అందించాలంటూ ఆ ఈశ్వరుడి ని ప్రార్థిస్తాను. ’’

 

***
   

 



(Release ID: 1711522) Visitor Counter : 121