ప్రధాన మంత్రి కార్యాలయం
ఈశ్వతిని దేశ ప్రధానమంత్రి అంబ్రోస్ మాండ్వులో ద్లమిని మృతి పట్ల సంతాపం ప్రకటించిన - ప్రధానమంత్రి నరేంద్రమోదీ
Posted On:
15 DEC 2020 9:56PM by PIB Hyderabad
ఈశ్వతిని దేశ ప్రధానమంత్రి అంబ్రోస్ మాండ్వులో ద్లమిని మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ విచారం వ్యక్తం చేశారు.
ఈ మేరకు ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ద్వారా ఒక ట్వీట్ చేస్తూ, "ప్రధానమంత్రి అంబ్రోస్ మాండ్వులో ద్లమిని మృతి చెందడం పట్ల, ఈశ్వతి దేశ ప్రభుత్వానికీ, ఆ దేశ ప్రజలకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. విచారంలో ఉన్న వారి కుటుంబ సభ్యులకు మా ప్రార్ధనలు, సానుభూతి తెలియజేస్తున్నాను." అని పేర్కొన్నారు.
***
(Release ID: 1680938)
Visitor Counter : 93
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam