ప్రధాన మంత్రి కార్యాలయం

ఈశ్వతిని దేశ ప్రధానమంత్రి అంబ్రోస్ మాండ్వులో ద్లమిని మృతి పట్ల సంతాపం ప్రకటించిన - ప్రధానమంత్రి నరేంద్రమోదీ

Posted On: 15 DEC 2020 9:56PM by PIB Hyderabad

ఈశ్వతిని దేశ ప్రధానమంత్రి అంబ్రోస్ మాండ్వులో ద్లమిని మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ విచారం వ్యక్తం చేశారు. 

ఈ మేరకు ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ద్వారా ఒక ట్వీట్ చేస్తూ,  "ప్రధానమంత్రి అంబ్రోస్ మాండ్వులో ద్లమిని మృతి చెందడం పట్ల, ఈశ్వతి దేశ ప్రభుత్వానికీ, ఆ దేశ ప్రజలకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. విచారంలో ఉన్న వారి కుటుంబ సభ్యులకు మా ప్రార్ధనలు, సానుభూతి తెలియజేస్తున్నాను." అని పేర్కొన్నారు. 

***

 



(Release ID: 1680938) Visitor Counter : 93