ప్రధాన మంత్రి కార్యాలయం

2020 డిసెంబర్, 11వ తేదీన అంతర్జాతీయ భారతి ఉత్సవం-2020 లో ప్రసంగించనున్న - ప్రధానమంత్రి


Posted On: 09 DEC 2020 9:54PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, 2020 డిసెంబర్, 11వ తేదీ సాయంత్రం 4 గంటల 30 నిముషాలకు, అంతర్జాతీయ భారతి ఉత్సవాన్ని ఉద్దేశించి, వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రసంగించనున్నారు. ఈ ఏడాది దృశ్యమాధ్యమం ద్వారా నిర్వహించనున్న ఈ ఉత్సవంలో పలువురు జాతీయ, అంతర్జాతీయ కవులు, కళాకారులు పాల్గొంటున్నారు. మహాకవి సుబ్రమణ్య భారతి 138వ జయంతిని పురస్కరించుకుని వనవిల్ సాంస్కృతిక కేంద్రం ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తోంది.

 

*****

 



(Release ID: 1679580) Visitor Counter : 173