ప్రధాన మంత్రి కార్యాలయం

2020 డిసెంబర్, 11వ తేదీన అంతర్జాతీయ భారతి ఉత్సవం-2020 లో ప్రసంగించనున్న - ప్రధానమంత్రి


प्रविष्टि तिथि: 09 DEC 2020 9:54PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, 2020 డిసెంబర్, 11వ తేదీ సాయంత్రం 4 గంటల 30 నిముషాలకు, అంతర్జాతీయ భారతి ఉత్సవాన్ని ఉద్దేశించి, వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రసంగించనున్నారు. ఈ ఏడాది దృశ్యమాధ్యమం ద్వారా నిర్వహించనున్న ఈ ఉత్సవంలో పలువురు జాతీయ, అంతర్జాతీయ కవులు, కళాకారులు పాల్గొంటున్నారు. మహాకవి సుబ్రమణ్య భారతి 138వ జయంతిని పురస్కరించుకుని వనవిల్ సాంస్కృతిక కేంద్రం ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తోంది.

 

*****

 


(रिलीज़ आईडी: 1679580) आगंतुक पटल : 269
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Punjabi , Assamese , Tamil , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Gujarati , Odia , Kannada , Malayalam