ప్రధాన మంత్రి కార్యాలయం

ప‌తాక దినం సంద‌ర్భం లో సాయుధ ద‌ళాల‌కు కృత‌జ్ఞత‌ ను వ్య‌క్తం చేసిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 07 DEC 2020 11:32AM by PIB Hyderabad

ప‌తాక దినం సంద‌ర్భం లో సాయుధ ద‌ళాల‌కు ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కృత‌జ్ఞ‌త‌ ను వ్య‌క్తం చేశారు.
 
‘‘సాయుధ ద‌ళాల ప‌తాక దినం అనేది మ‌న సాయుధ ద‌ళాల‌కు, వారి కుటుంబాల‌కు కృత‌జ్ఞ‌త‌లను తెలిపే రోజు.  వారి వీరోచిత సేవ‌ ను, స్వార్ధ‌ ర‌హితమైనటువంటి త్యాగాన్ని చూసుకొని భార‌త‌దేశం గ‌ర్వ‌ప‌డుతోంది.
  
మ‌న బ‌ల‌గాల సంక్షేమం కోసం చందాలు ఇవ్వండి.  ఇది సాహ‌సికులైన మన సాయుధ దళంలోని అనేక మంది సిబ్బంది కే కాకుండా వారి కుటుంబాల‌కు కూడా స‌హాయ‌కారి అవుతుంది’’ అని ప్ర‌ధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

***
 



(Release ID: 1678791) Visitor Counter : 88