ప్రధాన మంత్రి కార్యాలయం

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ప్రధాని సందేశం


Posted On: 03 DEC 2020 10:05AM by PIB Hyderabad

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ సందేశం అందించారు.

"ఈ సంవత్సరం ఐరాస ప్రకటించిన అంశమైన 'ఉత్తమ పునఃనిర్మాణం: దివ్యాంగులతో కూడిన, చేరుకోగల, స్థిరమైన కొవిడ్‌ తర్వాతి ప్రపంచం దిశగా'లో భాగంగా, మన దివ్యాంగ సోదరసోదరీమణులకు అవకాశాలు కల్పించడానికి, మెరుగుపరచడానికి మనమంతా సమష్ఠిగా కృషి చేద్దాం".

"దివ్యాంగుల స్థైర్యం మనకు స్ఫూర్తిదాయకం. 'యాక్సెసబుల్‌ ఇండియా' చర్యల్లో భాగంగా, దివ్యాంగ సోదరసోదరీమణుల జీవితాల్లో సానుకూల మార్పును నిర్ధరించేలా అనేక చర్యలు తీసుకున్నాం".

*****

 

 

 

 

 

 

 



(Release ID: 1677996) Visitor Counter : 221