ప్రధాన మంత్రి కార్యాలయం

ఈద్-ఉల్-అజ్ హా సందర్భం లో దేశ ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 01 AUG 2020 9:11AM by PIB Hyderabad

ఈద్-ఉల్-అజ్ హా సందర్భం లో దేశ ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

‘‘ఈద్ ముబారక్.  

ఈద్-ఉల్-అజ్ హా ను పురస్కరించుకొని ఇవే శుభాకాంక్షలు.  ఒక న్యాయ యుక్తమైనటువంటి, మైత్రీపూర్ణమైనటువంటి మరియు అందరినీ కలుపుకొనిపోయేటటువంటి సమాజాన్ని ఆవిష్కరించడం కోసం మనకు ఈ దినం ప్రేరణనిచ్చుగాక.  సమాజం లో కరుణ మరియు సౌభ్రాతృత్వ భావనలు పెంపొందుగాక’’ అని ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

 

****



(Release ID: 1642881) Visitor Counter : 153