ప్రధాన మంత్రి కార్యాలయం
ఈద్-ఉల్-అజ్ హా సందర్భం లో దేశ ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
Posted On:
01 AUG 2020 9:11AM by PIB Hyderabad
ఈద్-ఉల్-అజ్ హా సందర్భం లో దేశ ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
‘‘ఈద్ ముబారక్.
ఈద్-ఉల్-అజ్ హా ను పురస్కరించుకొని ఇవే శుభాకాంక్షలు. ఒక న్యాయ యుక్తమైనటువంటి, మైత్రీపూర్ణమైనటువంటి మరియు అందరినీ కలుపుకొనిపోయేటటువంటి సమాజాన్ని ఆవిష్కరించడం కోసం మనకు ఈ దినం ప్రేరణనిచ్చుగాక. సమాజం లో కరుణ మరియు సౌభ్రాతృత్వ భావనలు పెంపొందుగాక’’ అని ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
****
(Release ID: 1642881)
Visitor Counter : 175
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam