ప్రధాన మంత్రి కార్యాలయం

సుశాంత్ సింహ్ రాజ్ పూత్ మృతి కి సంతాపం తెలిపిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 14 JUN 2020 5:08PM by PIB Hyderabad

సుశాంత్ సింహ్ రాజ్ పూత్ మృతి పట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

‘‘సుశాంత్ సింహ్ రాజ్ పూత్.. ఒక ప్రతిభావంతుడైనటువంటి యువ నటుడు చాలా త్వరగా నిష్క్రమించారు.  ఆయన అటు టెలివిజన్ లో, ఇటు చలనచిత్రాల లో మిన్న గా రాణించారు.  వినోద జగతి లో ఆయన యొక్క ఉన్నతి ఎందరికో ప్రేరణనిచ్చింది; ఆయన అనేకమైనటువంటి స్మరణీయ ప్రదర్శనల ను మనకు అందించి వెళ్లిపోయారు.  ఆయన కన్నుమూత తో కలత చెందాను.  ఆయన కుటుంబం యొక్క మరియు ఆయన ను అభిమానించే వారి యొక్క శోకం లో నేను పాలుపంచుకొంటున్నాను.  ఓమ్ శాంతి’’ అని ఒక సందేశం లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.



(Release ID: 1631554) Visitor Counter : 214