ప్రధాన మంత్రి కార్యాలయం

పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు

Posted On: 24 APR 2020 8:33PM by PIB Hyderabad

పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. 

" రంజాన్ ముబారక్ ! అందరి క్షేమం, భద్రత, శ్రేయస్సు కోసం నేను ప్రార్ధిస్తున్నాను.  ఈ పవిత్ర మాసం సమృద్ధిగా దయ, కరుణ, సామరస్యాలను తనతో తీసుకురావాలని కోరుకుంటున్నాను.  కోవిడ్-19 కి వ్యతిరేకంగా కొనసాగుతున్న పోరాటంలో మనం నిర్ణయాత్మక విజయం సాధించాలనీ, భూగోళం ఆరోగ్యవంతంగా మారాలనీ ఆకాంక్షిస్తున్నాను. " అని ప్రధానమంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.  

*****



(Release ID: 1618008) Visitor Counter : 118