ప్రధాన మంత్రి కార్యాలయం
పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు
Posted On:
24 APR 2020 8:33PM by PIB Hyderabad
పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
" రంజాన్ ముబారక్ ! అందరి క్షేమం, భద్రత, శ్రేయస్సు కోసం నేను ప్రార్ధిస్తున్నాను. ఈ పవిత్ర మాసం సమృద్ధిగా దయ, కరుణ, సామరస్యాలను తనతో తీసుకురావాలని కోరుకుంటున్నాను. కోవిడ్-19 కి వ్యతిరేకంగా కొనసాగుతున్న పోరాటంలో మనం నిర్ణయాత్మక విజయం సాధించాలనీ, భూగోళం ఆరోగ్యవంతంగా మారాలనీ ఆకాంక్షిస్తున్నాను. " అని ప్రధానమంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
*****
(Release ID: 1618008)
Visitor Counter : 118
Read this release in:
Urdu
,
Punjabi
,
English
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam