ప్రధాన మంత్రి కార్యాలయం

కోవిడ్ -19 మహమ్మారి పై జాతి నుద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తారు.

Posted On: 24 MAR 2020 11:56AM by PIB Hyderabad

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ రోజు అంటే 2020 మార్చి 24వ తేదీ రాత్రి 8 గంటలకు కోవిడ్-19 కు సంబంధించిన సమస్యలపై జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు.  

ఈ మేరకు ప్రధానమంత్రి సామాజిక మాధ్యమంలో ఒక ట్వీట్ చేస్తూ - కోవిడ్-19 మహమ్మారికి సంబంధించిన కీలక అంశాలపై ఈ రోజు అంటే 2020 మార్చి 24వ తేదీ రాత్రి 8 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నట్లు పేర్కొన్నారు. 

*****



(Release ID: 1607935) Visitor Counter : 145