ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మహిళా రిజర్వేషన్లు, సకాలంలో వాటిని అమలు చేయాల్సిన అవసరం గురించి రాసిన కథనాన్ని పంచుకున్న ప్రధాని

నాడు పోస్టు చేయడమైనది: 16 APR 2026 3:19PM by PIB Hyderabad

కేంద్ర సహాయ మంత్రి శ్రీమతి శోభా కరంద్లాజే రాసిన వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.

మహిళలకు మూడో వంతు రిజర్వేషన్లను అందించే అంశం అందరికీపార్లమెంటు వ్యవస్థకు సంబంధించిందని ఈ కథనం తెలియజేస్తుందిమహిళల కోసం జనగణన చేపట్టడంపునర్వ్యవస్థీకరణ పూర్తి చేయడంఒక్క రోజు కూడా వృథా కాకుండా చూడాల్సిన తక్షణావసరాన్ని వివరిస్తుంది.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి కార్యాలయం చేసిన పోస్టు:

‘‘మహిళలకు మూడో వంతు రిజర్వేషన్లను కల్పించే అంశం మనందరికీపార్లమెంటు వ్యవస్థకు సంబంధించిందని ఈ కథనంలో కేంద్ర సహాయ మంత్రి శ్రీమతి శోభా కరంద్లాజే వివరించారు.

భారత మహిళల కోసం జనగణన చేపట్టాల్సినపునర్వవస్థీకరణ పూర్తి చేయాల్సినఒక్క రోజు కూడా వృథా కాకుండా చూడాల్సిన తక్షణావసరాన్ని ఆమె తెలియజేశారు.

https://www.newindianexpress.com/nation/2026/Apr/16/womens-quota-why-the-time-to-act-is-now


(రిలీజ్ ఐడి: 2252621) సందర్శకుల సూచీ సంఖ్య : : 17
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Assamese , Gujarati , Kannada