భారత ఎన్నికల సంఘం
azadi ka amrit mahotsav

సాధారణ ఎన్నికలు, ఉప ఎన్నికలు 2026: రూ.650 కోట్లకు పైగా సొమ్ము స్వాధీనం

నాడు పోస్టు చేయడమైనది: 05 APR 2026 2:53PM by PIB Hyderabad
 
  • 2026 ఫిబ్రవరి 26న ఎలక్ట్రానిక్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఈఎస్ఎంఎస్పనిచేయడం ప్రారంభించినప్పటి నుంచి 2026 ఏప్రిల్ వరకు సమాచారం దిగువ పేర్కొన్న విధంగా  ఉంది.

  1. అస్సాంకేరళపుదుచ్చేరితమిళనాడుపశ్చిమ బెంగాల్ అసెంబ్లీలకు సాధారణ ఎన్నికలుమరో ఆరు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరుగుతాయని 2026 మార్చి 15న ఎన్నికల సంఘం (ఈసీఐప్రకటించిందిఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ)ను కచ్చితంగా అమలు చేయాలని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలను కమిషన్ ఆదేశించింది.

  2. ఎన్నికలు జరిగే రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలువాటికి సరిహద్దుగా ఉన్న 12 రాష్ట్రాలు/యూటీల ప్రధాన కార్యదర్శులుసీఈవోలుడీజీపీలుఉన్నతాధికారులుఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల అధిపతులతో పలు పర్యాయాలు సమీక్ష సమావేశాలను కమిషన్ నిర్వహించిందివారికి అహింసాయుతంగాబెదిరింపులు లేనిప్రలోభాలు లేని ఎన్నికలు జరిగేలా చూడాలని ఆదేశించింది.

  3. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఫిర్యాదులను 100 నిమిషాల లోపే పరిష్కరించేలా చూసేందుకు 5,173కి పైగా ఫ్లయింగ్ స్క్వాడ్లను మోహరించారుఅదనంగా వివిధ ప్రదేశాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించేందుకు 5,200కు పైగా స్థిర నిఘా బృందా(ఎస్ఎస్‌టీ)ను సైతం ఏర్పాటు చేశారు.

 

***


(రిలీజ్ ఐడి: 2249251) సందర్శకుల సూచీ సంఖ్య : : 10
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Tamil , Malayalam , Bengali , Bengali-TR , English , Urdu , हिन्दी , Assamese , Punjabi , Gujarati