ప్రధాన మంత్రి కార్యాలయం
నవరోజ్ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు
నాడు పోస్టు చేయడమైనది:
21 MAR 2026 8:17AM by PIB Hyderabad
నవరోజ్ పర్వదినాన్ని పురస్కరించుకుని దేశ ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇలా పేర్కొన్నారు.
‘‘నవరోజ్ పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు.
ఈ సంవత్సరం సమృద్ధి, సంతోషాలతో నిండాలని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని, అందరి ఆకాంక్షలు నెరవేరాలని కోరుకుంటున్నాను.
నవరోజ్ ముబారక్’’
(రిలీజ్ ఐడి: 2243333)
సందర్శకుల సూచీ సంఖ్య : : 9