హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దండి సత్యాగ్రహ వీరయోధులకు కేంద్ర హోం, సహకార శాఖా మంత్రి శ్రీ అమిత్ షా నివాళి


· 1930లో ఇదే రోజున దండి సత్యాగ్రహాన్ని ప్రారంభించిన మహాత్మాగాంధీ..

భారతీయుల్లోని అన్ని వర్గాల్లోనూ, పిల్లల నుంచి పెద్దల వరకూ స్వాతంత్ర్య కాంక్షను రగిల్చిన ఉద్యమం


· స్వాతంత్ర్యోద్యమ దిశను మారుస్తూ.. ‘స్వదేశీ’ దిశగా వేసిన ముందడుగు

నాడు పోస్టు చేయడమైనది: 12 MAR 2026 2:40PM by PIB Hyderabad

దండి సత్యాగ్రహ యోధులందరికీ కేంద్ర హోంసహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా నివాళి అర్పించారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా ఇలా పేర్కొన్నారు: - 1930లో ఇదే రోజున మహాత్మాగాంధీ దండి సత్యాగ్రహాన్ని ప్రారంభించారుఅన్ని వర్గాల్లోనూ చిన్నల నుంచి పెద్దల వరకు అందరిలోనూ స్వాతంత్ర్య కాంక్షను రగిల్చిన ఉద్యమమిదిస్వాతంత్ర్యోద్యమ దిశను మారుస్తూ ‘స్వదేశీ’ దిశగా వేసిన ముందడుగు ఇదిదండి సత్యాగ్రహ వీరయోధులందరికీ నివాళి అర్పిస్తున్నాను.” 


(రిలీజ్ ఐడి: 2238981) సందర్శకుల సూచీ సంఖ్య : : 4
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Bengali-TR , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam