ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రిని కలిసిన శ్రీ అలోక్ మెహతా
प्रविष्टि तिथि:
27 DEC 2025 10:37AM by PIB Hyderabad
ఇవాళ ఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని రచయిత శ్రీ అలోక్ మెహతా కలిశారు. ఈ సందర్భంగా ఆయన రాసిన పుస్తకం "రివల్యూషనరీ రాజ్: నరేంద్ర మోదీస్ 25 ఇయర్స్" తొలి ప్రతిని ప్రధానమంత్రికి అందజేశారు.
సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
"శ్రీ అలోక్ మెహతాని కలవటం, ఆయన రాసిన పుస్తక ప్రతిని అందుకోవటం ఆనందంగా ఉంది"
@alokmehtaeditor
(रिलीज़ आईडी: 2209101)
आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Bengali-TR
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam